Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బిలియన్ డాలర్ల గ్లోబల్ స్నాక్‌గా మారిన సమోసా.. వెజ్ బిర్యానీ కూడా?

samosa

సెల్వి

, శుక్రవారం, 9 ఆగస్టు 2024 (10:40 IST)
సమోసా బిలియన్ డాలర్ల గ్లోబల్ స్నాక్‌గా మారింది. సమోసాలతో పాటు, వెజ్ బిర్యానీ, కూరలు కూడా విదేశాల్లో విపరీతంగా పాపులర్ అయ్యాయి. 
 
అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ ప్యాకేజింగ్, గ్లోబల్ ట్రెండ్స్‌పై జరిగిన సెమినార్‌లో పాల్గొన్న హెల్తీ హానెస్ట్ ఫుడ్స్ సహ వ్యవస్థాపకుడు రూపేష్ పటేల్ మాట్లాడుతూ, భారతీయులు, విద్యార్థులు ఎక్కడ నివసిస్తున్నా భారతీయ కూరలకు కూడా విపరీతమైన డిమాండ్ ఉందని అన్నారు.
 
కరోనా మహమ్మారి తర్వాత, భారతీయ ఆహారం ప్రపంచవ్యాప్తంగా మరింత అందుబాటులో ఉంది. రెడీ-టు-ఈట్ ఫుడ్‌ను చాలా భారతీయ కంపెనీలు ఎగుమతి చేస్తున్నాయి. ఈ ట్రెండ్‌కు విదేశాల్లో విక్రయాల్లో భారీ డిమాండ్ ఉందని చెప్పుకొచ్చారు. 
 
భారతీయ ఆహార ఉత్పత్తులకు పెరుగుతున్న ప్రపంచ డిమాండ్‌పై పటేల్ ఇంకా మాట్లాడుతూ.. "భారతీయులకే కాదు, చాలా మంది విదేశీయులు ఈ రకమైన ఆహారం కోసం ఎదురు చూస్తున్నారు" అని చెప్పుకొచ్చారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కొత్త రేషన్ కార్డు జారీకి మంత్రల ఉప సంఘం : ఉత్తమ్ కుమార్ రెడ్డి