Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరంగల్‌ కాకతీయ వైద్య కళాశాలలో ర్యాగింగ్ భూతం

Webdunia
శుక్రవారం, 17 సెప్టెంబరు 2021 (11:52 IST)
Warrangal
వరంగల్‌ కాకతీయ వైద్య కళాశాలలో ర్యాగింగ్ భూతం బయటికి వచ్చింది. కళాశాలలో ఎంబీబీఎస్‌ మొదటి సంవత్సరం విద్యార్థి మూడో సంవత్సరం విద్యార్థులు ముగ్గురు ర్యాగింగ్‌ చేయడం కలకలం రేపింది. విద్యార్థి బట్టలు విప్పి మూడో సంవత్సరం విద్యార్థులు ర్యాగింగ్‌కు పాల్పడ్డారు. 
 
ఇకపోతే జాతీయ కోటాలో సీటు సాధించిన తొలి సంవత్సరం విద్యార్థి యూపీలో ఓ కీలక రాజకీయ కుటుంబానికి చెందిన వ్యక్తి అని తెలిసింది. మూడో ఏడాది విద్యార్థులు అతడి దుస్తులు తొలగించి ర్యాగింగ్ చేయడంతో అతని కుటుంబ సభ్యుల దృష్టికి వెళ్లింది. దీనిపై డీఎంఈ రమేష్ రెడ్డి వరంగల్ కేఎంసీకి వచ్చి ఆరా తీసినట్లు తెలిసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిల్ రాజు కాదు... రన్నింగ్ రాజు : అనిల్ రావిపూడి (Video)

పారితోషికం కంటే పనిలో సంతృప్తి కి ప్రాధాన్యత: కిషోర్ బొయిదాపు

Nitin: సోదరి సెంటిమెంట్ తమ్ముడు మూవీకి ఎ సర్టిఫికెట్ కావాలన్న దిల్ రాజు

అప్పుడు బొమ్మరిల్లు ఇప్పుడు 3 BHK, అందుకే కె విశ్వనాథ్ గారికి అంకితం: సిద్ధార్థ్

ఆలయానికి మరో ఏనుగును విరాళంగా ఇచ్చిన నటి త్రిష

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments