Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళ లగేజీలో 22 పాములు.. చెన్నై ఎయిర్‌పోర్టులో షాకింగ్ ఘటన

Webdunia
ఆదివారం, 30 ఏప్రియల్ 2023 (11:54 IST)
చెన్నై విమానాశ్రయంలో ఓ షాకింగ్ ఘటన ఒకటి వెలుగు చూసింది. ఓ మహిళ ప్రయాణికురాలి లగేజీలో 22 పాములను సెక్యూరిటీ సిబ్బంది గుర్తించారు. ఆ మహిళ లగేజీని తనిఖీ చేస్తుండగా, 22 పాములతో పాటు ఓ ఊసరవెల్లి బయటపడింది. ఆ మహిళ మలేషియా నుంచి చెన్నైకి వచ్చింది. 
 
దీంతో నిందితురాలిపై వన్యప్రాణుల సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఈ పాములను ప్లాస్టిక్ డబ్బాలో పెట్టి తీసుకొచ్చింది. లగేజీలోంచి ఒక్కసారిగా బయటపడిన పాములను ఎయిర్‌పోర్టు సిబ్బంది జాగ్రత్తగా పట్టి బంధించారు. 

సంబంధిత వార్తలు

దేవర ఫియర్ సాంగ్ వర్సెస్ పుష్ప సాంగ్.. జరగండి అంటోన్న చెర్రీ

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments