Webdunia - Bharat's app for daily news and videos

Install App

భూమిపై ఇంకా నూకలు మిగిలివున్నాయంటే.. ఇదేరా (Video)

ఠాగూర్
సోమవారం, 27 జనవరి 2025 (09:00 IST)
ఈ భూమిపై నీకు ఇంకా నూకలు మిగిలివున్నాయ్.. అందుకే చావు నుంచి తప్పించుకున్నావ్ అని కొందరు అంటుంటారు. ఈ వ్యాఖ్యలు నిజమే. కొందరికి అదృష్టం అలా ఉంటుంది. తాజాగా ఓ యువకుడు రెండు బస్సుల మధ్య చిక్కుకున్నప్పటికీ చిన్నపాటి గాయం కూడా లేకుండా ప్రాణాలతో బయటపడ్డారు. ఈ వీడియో పాతది అయినప్పటికీ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. తమిళనాడు రాష్ట్రంలో ఈ సంఘటన జరిగింది. 
 
ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. ఓ యువకుడు రోడ్డును క్రాస్ చేసేందుకు ప్రయత్నించాడు. ఆ సమయంలో ఒక బస్సు వెళుతుండటంతో రోడ్డుపై కాస్త మధ్యలో ఆగాడు. ఇంతలో వెనుక నుంచి తమిళనాడు రాష్ట్ర రవాణా సంస్థకు చెందిన బస్సు... ముందు వెళుతున్న బస్సును క్రాస్ చేసేందుకు అమిత వేగంతో దూసుకొచ్చింది. దీన్ని గమనించిన యువకుడు.. తప్పించుకునే ప్రయత్నంలో రెండు మధ్యలో చిక్కుకున్నాడు. 
 
దీంతో వేగంగా వచ్చిన బస్సు డ్రైవర్ ఆ వ్యక్తిని గమనించి బస్సును ఆపేశాడు. అదేసమయంలో ఆ వ్యక్తి కిందపడిపోవడంతో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. కిందపడిన వ్యక్తి ఏమీ జరగనట్టుగా లేచి నడుకుంటూ వెళ్లడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఈ వీడియో చూస్తుంటే శరీరం గగుర్పాటుకు గురిచేస్తుంది. ఈ వీడియో చేర్ చేసిన నెటిజన్... ఇది మిరాకిల్ అంటూ కామెంట్స్ చేశాడు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nagabushnam: నేను కామెడీని హీరోయిజం చేస్తే, ఆయ‌న విల‌నిజంలోనూ కామెడీ చేశారు : డాక్ట‌ర్ రాజేంద్ర‌ప్ర‌సాద్

రానా దగ్గుబాటి నిర్మాణంలో రూపొందిస్తున్న కాంత లో సముద్రఖని లుక్

Sri Vishnu: శ్రీ విష్ణు, కేతిక శర్మ, ఇవానా నటించిన #సింగిల్ చిత్రం డేట్ ప్రకటన

Mumait Khan: ముమైత్ ఖాన్ తాజా లుక్ చూస్తే.. వాళ్లంతా పడిపోతారు.. (Photos)

క్రైమ్ వరల్డ్ నేపథ్యానికి భిన్నంగా నాని HIT: The 3rd Case

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

తర్వాతి కథనం
Show comments