Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ పులిని చంపేయండి... కేరళ సర్కారు ఆదేశం!!

ఠాగూర్
సోమవారం, 27 జనవరి 2025 (08:50 IST)
ఓ మహిళపై దాడి చేసి చంపి ఆరగించిన పులిని చంపేయాలంటూ కేరళ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. కేరళ రాష్ట్రలోని వయనాడ్‌లోని మనంతాడి సమీపంలో కాఫీ తోటలో పని చేస్తున్న 45 యేళ్ల రాధ అనే మహిళపై ఓ పులి ఇటీవల దాడి చేసి చంపేసింది. ఆ తర్వాత ఆమె శరీరంలోని కొంత భాగాన్ని ఆహారంగా తీసుకుంది. 
 
పిమ్మట అటవీశాఖ అధికారి జయసూర్యపై కూడా దాడి చేసి గాయపరిచింది. ఈ వరుస దాడులతో ఆ ప్రాంత వాసులు ప్రాణభయంతో వణికిపోతూ, కాఫీ తోటల్లో పని చేసేందుకు వెళ్లడం లేదు. పైగా, ఆ పులి ఎపుడు ఎవరిపై దాడి చేస్తుందోనన్న భయంతో వణికిపోతూ బిక్కుబిక్కుమటూ గడుపుతున్నారు. 
 
ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో రాష్ట్ర మంత్రి శశీంద్రన్ పులిని మ్యాన్ ఈటర్‌గా ప్రకటించి, తక్షణం ఆ పులిని చంపేయాలంటూ ఆదేశించార. కాగా, కేరళ రాష్ట్రంలో ఓ పులిని మ్యాన్ ఈటర్‌గా ప్రకటించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా కూతురు కిరోసిన్ తాగిందని నా భార్య ఫోన్ చేసింది, ఇక నా పరిస్థితి: తనికెళ్ల భరణి

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తర్వాతి కథనం
Show comments