Webdunia - Bharat's app for daily news and videos

Install App

యుద్ధ విమానం పైలట్ సీట్లో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

Webdunia
శుక్రవారం, 20 ఆగస్టు 2021 (17:31 IST)
కర్నాటక రాష్ట్రంలోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) కంపెనీని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన తేజస్ యుద్ధ విమానమెక్కారు. 
 
ఈ కేంద్రంలో తేజస్‌తో పాటు లైట్ కంబాట్ హెలికాప్ట‌ర్లు త‌యారు చేస్తున్న విషయం తెల్సిందే. ఈ ఉత్ప‌త్తి కేంద్రాల‌ను ఆయ‌న ప‌రిశీలించారు. అయితే ఆ స‌మ‌యంలో తేజ‌స్ యుద్ధ విమానంపై ఉప‌రాష్ట్ర‌తి వెంక‌య్య‌నాయుడు ఎక్కి కూర్చుకున్నారు. 
 
పైల‌ట్లు కూర్చూనే సీటులో కూర్చున్న వెంక‌య్య‌నాయుడు ఆ యుద్ధ విమాన శ‌క్తిసామ‌ర్థ్యాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే, తేజస్ యుద్ధ విమానం పనితీరుని ఉపరాష్ట్రపతికి హెచ్ఏఎల్ అధికారులు వివరించారు. ఈ కార్య‌క్ర‌మంలో క‌ర్నాట‌క గ‌వ‌ర్న‌ర్ థావ‌ర్‌చాంద్ గెహ్లాట్ కూడా పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా కూతురు కిరోసిన్ తాగిందని నా భార్య ఫోన్ చేసింది, ఇక నా పరిస్థితి: తనికెళ్ల భరణి

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తర్వాతి కథనం
Show comments