Webdunia - Bharat's app for daily news and videos

Install App

భరతనాట్య నృత్యకారిణి డాక్టర్ యామిని కృష్ణమూర్తి మృతి

వరుణ్
ఆదివారం, 4 ఆగస్టు 2024 (12:25 IST)
ప్రముఖ భరతనాట్య నృత్యకారిణి డాక్టర్ యామిని కృష్ణమూర్తి అనారోగ్య సమస్యల కారణంగా న్యూఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో మరణించారు. గత ఏడు నెలలుగా ఐసియులో ఉన్నారని ఆమె కార్యదర్శి గణేష్ తెలిపారు. ఆమె వయసు 84. ఆమె అంత్యక్రియలకు సంబంధించిన వివరాలు ఇంకా ఖరారు కాలేదు. ఆమెకు ఇద్దరు సోదరీమణులు ఉన్నారు. 
 
Yamini Krishnamurthy
ముంగర యామిని కృష్ణమూర్తి డిసెంబర్ 20, 1940న ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలోని మదనపల్లిలో జన్మించారు. ఆమె భటనాట్యం  కూచిపూడి స్టైల్స్ ఆఫ్ డ్యాన్స్‌లో నిష్ణాతురాలు. ఆమె పుట్టింది ఆంధ్రప్రదేశ్‌లో అయినప్పటికీ, ఆమె తమిళనాడులోని చిదంబరంలో పెరిగారు. ఆమె తొలి ప్రదర్శన 1957లో మద్రాసులో జరిగింది. 
 
ఈమె కూచిపూడి నాట్య టార్చ్ బేరర్‌గా మాత్రమే కాకుండా టీటీడీ ఆస్థాన నర్తకి కూడా. ఆమె సుదీర్ఘ కెరీర్‌లో రాణించిన ఆమె పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ వంటి అనేక అత్యున్నత పౌర పురస్కారాలను కూడా గెలుచుకున్నారు.
 
ఆమె గొప్ప ప్రతిభను గుర్తించి సాంబవి స్కూల్ ఆఫ్ డ్యాన్స్ ఆమెను నాట్య శాస్త్ర అవార్డుతో సత్కరించింది. ఆమె న్యూ ఢిల్లీలోని హౌజ్ ఖాస్ ప్రాంతంలో యామిని స్కూల్ ఆఫ్ డ్యాన్స్ అనే డ్యాన్స్ ఇన్‌స్టిట్యూట్‌ని స్థాపించి యువ డ్యాన్సర్‌లకు పాఠాలు చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తప్పు చేసినట్టు నిరూపిస్తే నా భర్తను వదిలేస్తా : జానీ మాస్టర్ సతీమణి

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర విజృంభణం ఆగమనం డేట్ ఫిక్స్

మా నాన్న సూపర్ హీరో' నుంచి నాన్న సాంగ్ రిలీజ్

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో 1960లో జరిగిన కథతో శర్వానంద్, సంపత్ నంది చిత్రం

జానీ మాస్టర్ ఇష్యూలో రాజకీయరంగు - మీడియాపై కేసుపెడతానన్న జానీమాస్టర్ భార్య అయేషా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ బ్యాలెన్స్ అవేర్‌నెస్ వీక్‌లో వెర్టిగో చక్కర్ అంటే ఏమిటో తెలుసుకుందాం

అధిక రక్తపోటు వున్నవారు దూరం పెట్టాల్సిన పదార్థాలు

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

తర్వాతి కథనం
Show comments