Webdunia - Bharat's app for daily news and videos

Install App

హనుమాన్ గుడికి విలువైన ముస్లిం స్థలం దానం

Webdunia
శనివారం, 12 డిశెంబరు 2020 (07:00 IST)
మతాల పేరుతో రచ్చ చేసే కొందరికి కువిప్పు కలిగించేలా చేశారు ఒక ముస్లిం వ్యక్తి. వ్యాపారి అయిన సదరు ముస్లిం హిందువుల దేవుడైన హనుమంతుడి ఆలయం కోసం ఖరీదైన స్థలాన్ని విరాళంగా ఇచ్చాడు.

వివరాల్లోకి వెళ్తే... బెంగళూరులో లారీ ట్రాన్స్‌పోర్ట్ బిజినెస్ చేస్తున్న హెచ్ఎంజీ బాషా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటాడు. వలగెరెపుర గ్రామంలోని హనుమాన్ దేవాలయం పక్కనే ఆయనకు కొంత భూము ఉంది.

అయితే గుడి చిన్నగా ఉండడంతో భక్తులు ప్రదక్షిణలు చేయడానికి వీలు కావడం లేదు. గుడిని పరిశీలించిన బాషా గుడి పక్కనే ఉన్న తన 180 గజాల స్థలాన్ని ఇస్తానని చెప్పి మతసామరస్యాన్ని చాటుకున్నాడు.

తన స్థలం పక్కనే ఆలయం ఉండడం వలన ఇలా చేయగలిగానని ఆయన పేర్కొన్నారు. మొదట ఆ ఊరి వాలు ఆయన మాటలు నమ్మలేకపోయారు. బాషా కాగితాలు కూడా రెడీ చేయించడంతో ఆయనకు వారంతా ధన్యవాదాలు తెలిపారు.

బాషా గుడికోసం ఇచ్చిన స్థలం ఖరీదు 80 లక్షల రూపాయలు. ఆయన నిర్ణయాన్ని కొనియాడుతూ వలెగెరెపుర గ్రామస్తులు గుడి పక్కనే ఓ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. అందులో బాషా, ఆయన భార్య కూడా ఉన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పూజా హెగ్డేలో ప్రేమలో పడింది.. ఘాటుగా లిప్ కిస్.. ట్రెండింగ్‌లో బుట్టబొమ్మ (video)

సెల్ఫీ కోసం వచ్చిన మహిళా ఫ్యాన్స్‌కు ముద్దు పెట్టిన ఉదిత్.. ఏకంగా లిప్ లాక్ (video)

పుష్ప 2కు ముందే వైల్డ్ ఫైర్ షో చేశాం - సినిమాలూ చేస్తున్నా : ఫరియా అబ్దుల్లా

తనికెళ్ల భరణి ప్రధాన పాత్రలో క్రైమ్ థ్రిల్లర్ అసుర సంహారం

ఆ హీరోతో రశ్మిక మందన్నా డేటింగ్ లో వున్నమాట నిజమేన !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్ట్రాబెర్రీలు తింటే 7 ఆరోగ్య ప్రయోజనాలు

ఆడోళ్లకు కూడా కండోమ్స్ వచ్చేశాయి.. ఎలా వాడాలో తెలుసా?

మండుతున్న అగ్నిగోళం నుంచి చందమామ చల్లగా ఎలా మారాడు? 4.5 బిలియన్ ఏళ్ల క్రితం (video)

ఆటలో అరటి పండు కాదు ఆరోగ్యానికి అరటి పండు

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments