Webdunia - Bharat's app for daily news and videos

Install App

16 నుంచి చిన్నారులకు వ్యాక్సినేషన్ : కేంద్ర మంత్రి వెల్లడి

Webdunia
సోమవారం, 14 మార్చి 2022 (16:53 IST)
ఈ నెల 16వ తేదీ నుంచి 12 -14 సంవత్సరాల వయుస్సున్న చిన్నారులకు కరోనా వ్యాక్సిన్లు వేయనున్నట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి మన్సుక్ మాండవీయ వెల్లడించారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. 
 
కరోనా వైరస్ బారినపడకుండా, ఒకవేళ ఈ వైరస్ సోకినప్పటికీ ప్రాణాపాయం నుంచి తప్పించుకునేందుకు వీలుగా పెద్దలకు తొలుత కరోనా టీకాలు వేశారు. ఆ తర్వాత 15 -18 యేళ్ల మధ్య ఉన్న చిన్నారులకు వ్యాక్సిన్లు వేశారు. ఈ నెల 16వ తేదీ నుంచి 12-14 యేళ్లు ఉన్న చిన్నారులకు ఈ టీకాలు వేయనున్నట్టు తెలిపారు. 
 
కేంద్ర ఆరోగ్య శాఖ జారీ చేసిన ఆదేశాల మేరకు 12-14 యేళ్ల మధ్య పిల్లలతో పాటు 60 యేళ్ళకు పైబడిన వాళ్ళకి ప్రికాషన్ డోసు ప్రక్రియను ఈ నెల 16వ తేదీ నుంచి ప్రారంభించాలని ఆదేశించింది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుక్ మాండవీయ తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. దేశంలో కొన్ని నెలలుగా సాగుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా, ఇప్పటివరకు 1,79,91,57,4876 వ్యాక్సిన్ డోసులను ప్రజలకు వేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments