జనవరి 3 నుంచి చిన్నపిల్లలకు కరోనా టీకాలు

Webdunia
ఆదివారం, 2 జనవరి 2022 (14:20 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదేశాల మేరకు సోమవారం నుంచి చిన్నపిల్లలకు కూడా కరోనా టీకాలు వేయనున్నారు. దేశ వ్యాప్తంగా 15 నుంచి 18 యేళ్ల మధ్య వయస్సు పిల్లలకు ఈ నెల 3వ తేదీ నుంచి కరోనా టీకాలు వేయనున్నారు. పిల్లల వ్యాక్సినేషన్ కోసం కోవిన్ రిజిస్ట్రేషన్ శనివారమే ప్రారంభమైన విషయం తెల్సిందే. 
 
15 నుంచి 18 యేళ్ల వయసు పిల్లలందరికీ జనవరి మూడో తేదీ నుంచి వ్యాక్సిన్ ఇవ్వనున్నట్టు ప్రధాని మోడీ గత డిసెంబరు 25వ తేదీన ప్రకటించారు. థర్డ్ వేవ్ కట్టడి కోసం, వైరస్ కొత్త పరివర్తలను నిలువరించడం కోసం, చిన్నారులను రక్షించడం కోసం ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టనున్నారు. 
 
సోమవారం నుంచి రోజుకు 3 లక్షల మందికి ఈ టీకాలు వేసేలా చర్యలు తీసుకున్నట్టు ఢిల్లీ ఆరోగ్య ఆరోగ్య శాఖామంత్రి సత్యేంద్ర జైన్ వెల్లడించారు. కాగా, 2007 లేదా అంతకంటే ముందు జన్మించిన చిన్నారులకు ఈ వ్యాక్సిన్లు వేసుకోవచ్చు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కౌబాయ్ చిత్రంలో నటిస్తానని ఊహించలేదు : చిరంజీవి

కొదమసింహం.. నాకు, రామ్ చరణ్ కు ఫేవరేట్ మూవీ - మెగాస్టార్ చిరంజీవి

జీవి ప్రకాష్ లాంచ్ చేసిన సుడిగాలి సుధీర్, దివ్యభారతి.. G.O.A.T నుంచి లవ్ సాంగ్

Kalyani Priyadarshan : కళ్యాణి ప్రియదర్శన్ ప్రధానపాత్రలో చిత్రం చెన్నైలో ప్రారంభం

ఓపిక, సహనం, జ్ఞానం, తెగింపు, పోరాటం అనేవి మ్యూజిక్ డైరెక్టర్ కు అర్హతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments