Webdunia - Bharat's app for daily news and videos

Install App

జనవరి 3 నుంచి చిన్నపిల్లలకు కరోనా టీకాలు

Webdunia
ఆదివారం, 2 జనవరి 2022 (14:20 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదేశాల మేరకు సోమవారం నుంచి చిన్నపిల్లలకు కూడా కరోనా టీకాలు వేయనున్నారు. దేశ వ్యాప్తంగా 15 నుంచి 18 యేళ్ల మధ్య వయస్సు పిల్లలకు ఈ నెల 3వ తేదీ నుంచి కరోనా టీకాలు వేయనున్నారు. పిల్లల వ్యాక్సినేషన్ కోసం కోవిన్ రిజిస్ట్రేషన్ శనివారమే ప్రారంభమైన విషయం తెల్సిందే. 
 
15 నుంచి 18 యేళ్ల వయసు పిల్లలందరికీ జనవరి మూడో తేదీ నుంచి వ్యాక్సిన్ ఇవ్వనున్నట్టు ప్రధాని మోడీ గత డిసెంబరు 25వ తేదీన ప్రకటించారు. థర్డ్ వేవ్ కట్టడి కోసం, వైరస్ కొత్త పరివర్తలను నిలువరించడం కోసం, చిన్నారులను రక్షించడం కోసం ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టనున్నారు. 
 
సోమవారం నుంచి రోజుకు 3 లక్షల మందికి ఈ టీకాలు వేసేలా చర్యలు తీసుకున్నట్టు ఢిల్లీ ఆరోగ్య ఆరోగ్య శాఖామంత్రి సత్యేంద్ర జైన్ వెల్లడించారు. కాగా, 2007 లేదా అంతకంటే ముందు జన్మించిన చిన్నారులకు ఈ వ్యాక్సిన్లు వేసుకోవచ్చు. 

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments