Webdunia - Bharat's app for daily news and videos

Install App

పశువుల మేత కోసం వెళ్తే.. తుపాకీతో.. బాలికపై అత్యాచారం..

Webdunia
శనివారం, 9 మార్చి 2019 (12:18 IST)
మహిళలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. అదీ యూపీలో నెరాలు ఘోరాలు పెరిగిపోతున్నాయి. వయోబేధం లేకుండా మహిళలపై అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి.


తాజాగా ఓ బాలికను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి తుపాకీతో బెదిరించి దుండగులు ఆమెపై అత్యాచారానికి పాల్పడిన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌ జిల్లా మన్‌సూర్‌పూర్‌ గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. 
 
పశువులకు మేత సేకరించేందుకు పచ్చిక మైదానానికి వెళ్లిన బాలికను బలవంతంగా తుపాకీతో బెదిరించారు దుండగులు. ఆపై దగ్గరలోని చెరకు తోటలోకి లాక్కెళ్లి  తుపాకీతో చంపేస్తామని బెదిరించి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. 
 
పోలీసులకు సమాచారం అందడంతో బాలికను ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పరారీలో వున్న నిందితుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

కోదండరామి రెడ్డి ఆవిష్కరించిన ఇట్లు... మీ సినిమా పోస్టర్

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments