ఏటీఎంలోంచి కరెన్సీ నోట్లకు బదులు పాము పిల్లలు

Webdunia
గురువారం, 25 మే 2023 (15:46 IST)
ఏటీఎంలోంచి కరెన్సీ నోట్లకు బదులు పాము పిల్లలు బయటకు రావడం ఉత్తరాఖండ్‌లో కలకలం రేపింది. నైనితాల్ జిల్లాలోని రామ్‌నగర్‌ కోసీ రోడ్డులో వున్న ఏటీఎంలో ఇది జరిగింది. కోసీ రోడ్డులోని ఎస్బీఐకి చెందిన ఏటీఎంకు డబ్బులు విత్ డ్రా చేసేందుకు ఓ వ్యక్తి వెళ్లాడు. 
 
డబ్బుల కోసం చేయాల్సిన ప్రాసెస్ చేశాడు. కానీ డబ్బులకు బదులు ఓ పాముపిల్ల బయటికి వచ్చింది. దీంతో ఆ వ్యక్తి షాకయ్యాడు. సదరు వ్యక్తి మెషీన్‌లో ఏటీఎం కార్డు పెట్టగానే.. అతడికి పాముపిల్ల కనిపించింది. వెంటనే ఏటీఎం సెక్యూరిటీ గార్డుకు విషయాన్ని తెలిపాడు. 
 
సెక్యూరిటీ సమాచారం మేరకు బ్యాంకు అధికారులు, సేవ్ ది స్నేక్‌ అండ్‌ వెల్ఫేర్‌ సొసైటీ అక్కడికి చేరుకుని ఏటీఎంను తెరిచారు. అందులో 10 పాము పిల్లలు ఉన్నట్లు గుర్తించారు. 
 
అవి విషపూరితమైన పాములని చెప్పారు. దీంతో వాటిని అడవిలో విడిచిపెట్టారు. దీంతో ఆ ఏటీఎంను తాత్కాలింగా మూతపడింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: గోండ్ తెగల బ్యాక్ డ్రాప్ లో రష్మిక మందన్న.. మైసా

Dil Raju: రామానాయుడు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి ని స్ఫూర్తిగా తీసుకున్నా : దిల్ రాజు

Sharva : మోటార్ సైకిల్ రేసర్ గా శర్వా.. బైకర్ చిత్రం ఫస్ట్ లుక్

Chiranjeevi: సైకిళ్లపై స్కూల్ పిల్లలుతో సవారీ చేస్తూ మన శంకరవర ప్రసాద్ గారు

భవిష్యత్‌లో సన్యాసం స్వీకరిస్తా : పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments