ఘోర రోడ్డు ప్రమాదం- గర్భిణీతో పాటు ముగ్గురు మృతి

సెల్వి
బుధవారం, 21 ఆగస్టు 2024 (16:03 IST)
ఉత్తరాఖండ్‌లోని ఉధమ్‌సింగ్ నగర్ జిల్లా రుద్రపూర్-నైనిటాల్ హైవేపై మంగళవారం అర్థరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మహిళలు, రిక్షా డ్రైవర్‌ మృతి చెందారు. 
 
స్థానిక ఆసుపత్రిలో వైద్యపరీక్షలు ముగించుకుని ఇంటికి తిరిగి వస్తున్న గర్భిణి సహా ఐదుగురు మహిళలు ప్రయాణిస్తున్న ఇ-రిక్షాను వేగంగా వస్తున్న కారు ఢీకొట్టడంతో ఈ ఘటన జరిగింది. 
 
ఢీకొన్న ధాటికి ఇ-రిక్షా ధ్వంసమై, ప్రయాణికులు, డ్రైవర్‌కు తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటనలో గాయపడిన వారిని జిల్లా ఆసుపత్రికి తరలించారు. 
 
అక్కడ వైద్యులు ఈ-రిక్షా డ్రైవర్, ఇద్దరు మహిళలు వచ్చేలోగా మరణించినట్లు ప్రకటించారు. గర్భిణీ స్త్రీతో సహా ఇద్దరు మహిళలను హల్ద్వానీలోని సుశీల్ తివారీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ గర్భిణీ తల్లి గాయాలతో చికిత్స పొందుతూ మరణించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్‌లో మిల్కీ బ్యూటీకి బంపర్ ఆఫర్?

IMAXలో స్టార్ట్ అవతార్ హంగామా - భారీగా అడ్వాన్స్ బుకింగ్స్

భూత శుద్ధి వివాహ బంధంతో ఒక్కటైన సమంత - రాజ్ నిడిమోరు

Kandula Durgesh: ఏపీలో కొత్త ఫిల్మ్ టూరిజం పాలసీ, త్వరలో నంది అవార్లులు : కందుల దుర్గేష్

Ram Achanta : అఖండ 2 నిర్మించడానికి గట్టి పోటీనే ఎదుర్కొన్నాం : రామ్, గోపీచంద్ ఆచంట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

జుట్టుకు మేలు చేసే ఉల్లిపాయ నూనె.. మసాజ్ చేస్తే అవన్నీ పరార్

తర్వాతి కథనం
Show comments