Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోడ్డుపై పెట్రోల్ ... బీడీ వెలిగించి అగ్గిపుల్ల పడేసిన వ్యక్తి.. ఒక్కసారిగా మంటలు? (Video)

ఠాగూర్
బుధవారం, 21 ఆగస్టు 2024 (15:12 IST)
రోడ్డుపై పెట్రోల్ పడివుంది. ఈ విషయాన్ని గమనించని ఓ వ్యక్తి.. బీడీ వెలిగించి అగ్గిపుల్లను కిందపడేశాడు. అంతే.. ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఈ మంటలు ఆ పక్కనే ఉన్న ద్విచక్రవాహనాని కూడా అంటున్నాయి. ఈ ఘటన అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, అనంతపురం - కళ్యాణదుర్గంలో ఒక వ్యక్తి క్యానులో పెట్రోల్ తీసుకొని వెళ్తుండగా క్యాన్ కింద పడి.. పెట్రోల్ రోడ్‌పై పడి పోయింది. అయితే ఇది గమనించని ఒక వ్యక్తి బీడీ ముట్టించికొని అగ్గి పుల్ల రోడ్డుపై వేశాడు. దీంతో ఒక్కసారిగా మంటలు అంటుకొని పక్కన ఉన్న బైక్‌లకు అంటుకున్నాయి. ఆ  వీడియోను చూడండి.. 


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi: ఎ.ఆర్.రెహమాన్ మిక్సింగ్ పూర్తి - పెద్ది ఫస్ట్ షాట్‌ సిద్ధం

Trivikram Srinivas: ఆయన నిజంగానే జైంట్ : త్రివిక్రమ్ శ్రీనివాస్

NTR: రావణుడి కంటే రాముడి పాత్ర కష్టం, అందుకే అదుర్స్ 2 చేయలేకపోతున్నా : ఎన్టీఆర్

Sampoornesh: రాజమౌళి గారి పలకరింపే నాకు ధైర్యం : సంపూర్ణేష్ బాబు

Urvashi Rautela : దబిడి దిబిడి తర్వాత ఊర్వశి రౌతేలా సన్నీ డియోల్ జాట్ లో అలరిస్తోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments