Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలిసినవారే కదాని వెంటపోతే మద్యం తాపించి అత్యాచారం చేశారు...

Webdunia
సోమవారం, 26 సెప్టెంబరు 2022 (10:01 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ మహిళపై అత్యాచారం జరిగింది. భర్త పిలుస్తున్నారని చెప్పారు. పైగా, వారు తెలిసినవారే కావడంతో ఆ కామాంధుల నమ్మి వారి వెంట నడిచింది. అయితే, ఆ కామాంధులు ఆ మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణం యూపీలోని బారాబంకి జిల్లాలో జరిగింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
బదోస్‌రాయ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన మహిళను ఆమె తెలిసిన కొందరు వ్యక్తులు వచ్చి చెప్పారు. దీంతో ఆమె వారి వెంట నడిచి వెళ్లింది. ఈ నెల 17వ తేదీన గ్రామ శివారు ప్రాంతంలో ఉన్న చెరువు వద్దకు తీసుకెళ్లారు. అప్పటికే అక్కడ మరో ముగ్గురు యువకులు ఉన్నారు. 
 
వీరంతా ఆమెతో బలవంతంగా మద్యం తాగించి, ఒక్కొక్కరుగా అత్యాచారానికి పాల్పడ్డారు. పైగా, ఈ విషయం ఎవరికీ చెప్పొద్దనీ బెదిరించారు. కొన్ని రోజుల పాటు మౌనంగా ఉన్న ఆ మహిళ... చివరకు ధైర్యం చేసి భర్తకు చెప్పి, పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు ఈ కేసులో ప్రధాన నిందితుడిని అరెస్టు చేయగా, మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

AlluArjun: పహల్గామ్‌ ఘటన క్షమించరాని చర్య: చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ

Venkatesh: సెంచరీ కొట్టిన విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి

Prabhas: సలార్, కల్కి, దేవర చిత్రాల సీక్వెల్స్ కు గ్రహాలు అడ్డుపడుతున్నాయా?

ఇద్దరు డైరెక్టర్లతో హరి హర వీర మల్లు రెండు భాగాలు పూర్తి?

కావ్య కీర్తి సోలో క్యారెక్టర్ గా హలో బేబీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments