Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూపీలో ఘోరం.. భర్త కళ్ల ముందే భార్యపై గ్యాంగ్ రేప్.. చెట్టుకు కట్టేసి?

ఉత్తరప్రదేశ్‌లో ఘోరం జరిగింది. భర్త ముందే ఓ మహిళపై గ్యాంగ్ రేప్ జరిగింది. భర్తను చెట్టుకు కట్టేసి భార్యపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో చోటుచేసుకుంది. భర్తను చెట

Webdunia
శనివారం, 7 అక్టోబరు 2017 (11:38 IST)
ఉత్తరప్రదేశ్‌లో ఘోరం జరిగింది. భర్త ముందే ఓ మహిళపై గ్యాంగ్ రేప్ జరిగింది. భర్తను చెట్టుకు కట్టేసి భార్యపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో చోటుచేసుకుంది. భర్తను చెట్టుకు కట్టేసి, బిడ్డను చంపేస్తామని బెదిరించి.. ఓ మహిళపై నలుగురు కామాంధులు అత్యాచారానికి పాల్పడ్డారు. 
 
వివరాల్లోకి వెళితే.. ఓ దంపతులు తన చిన్నారిని ఆస్పత్రిలో చూపించి ద్విచక్రవాహనంపై ఇంటికి వస్తుండగా మార్గంమధ్యలో నలుగురు వ్యక్తులు అడ్డుకున్నారు. తుపాకులతో బెదిరించారు. టూవీలర్ నడిపిన వ్యక్తిని తీవ్రంగా కొట్టారు. నిర్మానుష్య ప్రదేశంలోకి తీసుకెళ్లారు. భర్తను చెట్టుకు కట్టేసి అక్కడే అతడి కళ్ల ఎదుటే భార్యపై గ్యాంగ్ రేప్ చేశారు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించి అక్కడి నుంచి దుండగులు పారిపోయారు. 
 
అటుగా వచ్చిన రైతులు తమని కాపాడి స్థానిక ఆస్పత్రికి తరలించారని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం