Webdunia - Bharat's app for daily news and videos

Install App

మత్తుమందు కలిపిన పానీయాన్ని ఇచ్చి యువతిపై రేప్ చేసిన దొంగ బాబా

గోవాలో 19ఏళ్ల యువతికి మత్తు మందు కలిపిన పానీయం ఇచ్చి ఓ అతిథి గృహానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు మరో దొంగ బాబా. వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని సింధు దుర్గ్ జిల్లా అచ్రా పట్టణానికి చెంద

Webdunia
శనివారం, 7 అక్టోబరు 2017 (10:36 IST)
గోవాలో 19ఏళ్ల యువతికి మత్తు మందు కలిపిన పానీయం ఇచ్చి ఓ అతిథి గృహానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు మరో దొంగ బాబా.  వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని సింధు దుర్గ్ జిల్లా అచ్రా పట్టణానికి చెందిన 19 ఏళ్ల యువతి గోవా రాష్ట్రంలోని వాస్కో నగరానికి వచ్చింది. 
 
కర్ణాటక రాష్ట్రంలో స్వయం ప్రకటిత బాబా అనుచరుడైన సంతోష్ కుంభార్ అనే వ్యక్తి యువతిని తన స్వస్థలంలో వదిలిపెడతానంటూ కారులో ఎక్కించుకొని తీసుకువెళుతూ దారి మధ్యలో మత్తుమందు కలిపిన పానీయాన్ని ఆమెతో తాగించాడు. 
 
యువతి మత్తులోకి జారుకున్నాక వాస్కో నగరంలోని ఓ అతిథి గృహానికి తీసుకెళ్లారు. కుందాపూర్ బాబాకు అప్పగించారు. బాబా తనపై అత్యాచారం చేశాడని బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడైన కర్ణాటక బాబా కోసం గాలింపు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జార్జియాలో "అఖండ-2" మూవీ షూటింగ్

Sugar Baby: నటి త్రిష కృష్ణన్‌పై ట్రోల్స్.. కారణం ఏంటంటే?

'ఆయన కొడుకు వచ్చాడని చెప్పు' ... మంచు మనోజ్ ఆసక్తికర ట్వీట్

Bhairavam Review: భైరవం సినిమా ఎలా ఉందో తెలుసా..!

పచ్చని జీవితంలో నిప్పులు పోసిన కేన్సర్: టీవీ నటి దీపిక కాకర్‌కు లివర్ కేన్సర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments