Webdunia - Bharat's app for daily news and videos

Install App

డాక్టర్ల నిర్లక్ష్యం.. ఒకే సిరంజితో ఇంజెక్షన్లు.. బాలికకు హెచ్.ఐ.వి

Webdunia
ఆదివారం, 5 మార్చి 2023 (11:16 IST)
భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో వైద్యులు తమ విధుల్లో అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఫలితంగా ఓ బాలికకు హెచ్.ఐ.వి సోకేందుకు కారణమయ్యారు. ఒకే సిరంజితో అనేక మంది చిన్నారులకు ఇంజెక్షన్ వేశారు. దీంతో ఓ బాలికకు హెచ్.ఐ.వి. సోకింది. దీనిపై బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై ప్రభుత్వం స్పందించింది. బాధ్యుతలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఉప ముఖ్యమంత్రి హెచ్చరించారు. 
 
ఒక్కటే సిరంజిని ఎక్కువ మందికి వినియోగించడం వల్ల బాలికకు హెచ్.ఐ.వి సోకింది. దీనిపై బాలిక తల్లిదండ్రులు జిల్లా కలెక్టర్ అంకిత్ కుమార్‌ అగర్వాల్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో జిల్లా కలెక్టర్ దర్యాప్తునకు ఆదేశించారు. జిల్లా వైద్యాధికారి నివేదిక ఇచ్చిన తర్వాత చర్యలు తీసుకోనున్నట్టు ప్రకటించారు. 
 
ఒకే సిరింజితో అనేక మంది విద్యార్థులకు ఇంజెక్షన్ వేసిన వ్యవహారంపై వివరణ ఇవ్వాలంటూ ఎతాలోని రాణి అవంతి భాయిలోధి ప్రభుత్వ వైద్య కాలేజీ‌ని ఉప ముఖ్యమంత్రి బ్రజేశ్ పాఠక్ ఆదేశించినట్టు తెలిపారు. ఈ వ్యవహారంలో వైద్యుల నిర్లక్ష్యం ఉన్నట్టు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా పర్సనల్ లైఫ్ కూడా చాలా చోట్ల కనెక్ట్ అయ్యింది : అనంతిక

థ్రిల్లర్ నేపథ్యంలో సిద్ధార్థ్, శ్రీ గణేష్, అరుణ్ విశ్వ చిత్రం 3 BHK

విజయ్ ఆంటోనీ మార్గన్ నుంచి సోల్ ఆఫ్ మార్గన్’ లిరికల్ వీడియో

డ్రగ్స్ కేసు : పోలీసుల అదుపులో కోలీవుడ్ హీరో శ్రీకాంత్!!

ప్రభాస్ కృష్ణుడు అయితే నేను కర్ణుడిని : విష్ణు మంచు చమక్కులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments