Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో ఆ రెండు జిల్లాలో ఒక్కసారిగా పెరిగిన ఉష్ణోగ్రతలు

Webdunia
ఆదివారం, 5 మార్చి 2023 (11:04 IST)
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఫిబ్రవరి చివరి వారం నుంచే ఈ ఎండలు విపరీతంగా మండిపోతున్నాయి. అలాగే, గత నెలాఖరు నుంచి పగటిపూట నమోదవుతున్న ఉష్ణోగ్రతలు మండిపోతున్నాయి. తెలంగాణాలోని కొన్ని జిల్లాల్లో గత యేడాది ఇవే రోజుతో పోలిస్తే రెండు డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. మరికొన్ని జిల్లాల్లోనూ ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరిగాయి. ఫిబ్రవరి నెలాఖరులోనే ఉష్ణోగ్రతలు పెరిగిపోవడం ఐదేళ్ళలో ఇది తొలిసారి కావడం గమనార్హం. 
 
ప్రొఫెసర్ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గత యేడాది నాలుగో తేదీన 37.3 డిగ్రీలు నమోదు కాగా, శనివారం దాదాపుగా మూడు డిగ్రీలు పెరిగింది. అంటే 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ములుగు జిల్లాలోనూ శనివారం 40 డిగ్రీలు నమోదైంది. నిజామాబాద్, పాలమూరు, భద్రాచలం జిల్లాలో ఉష్ణోగ్రతలు 21 డిగ్రీలు దాటాయి. వేసవిలో అడుగుపెట్టీ పెట్టగానే ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో మున్ముందు ఎండలు ముందురుపోతాయని చెప్పడానికి సంకేతమని వాతావరణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తగ్గెదేలే అంటూ పుష్ప 2 పాటకు డాన్స్ చేసిన బాలక్రిష్ణ, అల్లు అరవింద్

మేం పడిన కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చింది- మోతెవరి లవ్ స్టోరీ హీరో అనిల్ గీలా

వార్ 2 కథలోని సీక్రెట్స్ రివీల్ చేయకండి- హృతిక్, ఎన్టీఆర్ రిక్వెస్ట్

అధర్మం చేస్తే దండన - త్రిబాణధారి బార్బరిక్ ట్రైలర్‌తో అంచనాలు

ఫెడరేషన్ చర్చలు విఫలం - వేతనాలు పెంచలేమన్న నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments