Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒకటో తరగతి విద్యార్థినిపై ఐదో తరగతి బాలుర రేప్

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని బులంద్‌షహర్‌లో దారుణం జరిగింది. ప్రభుత్వ పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్న విద్యార్థినిపై అదే స్కూల్లో 5వ తరగతి చదువుతున్న ముగ్గురు బాలుళ్లు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

Webdunia
ఆదివారం, 14 జనవరి 2018 (09:03 IST)
ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని బులంద్‌షహర్‌లో దారుణం జరిగింది. ప్రభుత్వ పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్న విద్యార్థినిపై అదే స్కూల్లో 5వ తరగతి చదువుతున్న ముగ్గురు బాలుళ్లు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధిత చిన్నారి గట్టిగా ఏడవడంతో అటుగా వెళ్తున్నవారు వచ్చి కాపాడారు. 
 
దీనిపై బాధిత చిన్నారి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ వ్యవహారంపై స్థానిక మీడియాలో వార్తలు రావడంతో విద్యాశాఖ అధికారులు ఆగమేఘాలపై చర్యలు ప్రారంభించారు. ఇద్దరు టీచర్లను ఉద్యోగాల నుంచి డిస్మిస్‌ చేశారు. మరో ఏడుగురిని సస్పెండ్‌ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Singh: వివాదంలో పవన్ సింగ్.. హీరోయిన్ అంజలి నడుమును తాకాడు (video)

Pawan Kalyan: ఉస్తాద్ భగత్ సింగ్ పుట్టినరోజు పోస్టర్‌ విడుదల

Monalisa: మలయాళ సినిమాలో నటించనున్న కుంభమేళా మోనాలిసా

Havish: కీలక సన్నివేశాల చిత్రీకరణలో హవీష్, కావ్య థాపర్ ల నేను రెడీ

ప్రియదర్శి, నిహారిక ఎన్.ఎం. నటించిన మిత్ర మండలి దీపావళికి రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments