Webdunia - Bharat's app for daily news and videos

Install App

మేనమామ భార్యతో వివాహేతర సంబంధం.. చివరికి ఇద్దరి ప్రాణాలు?

Webdunia
మంగళవారం, 24 మే 2022 (19:03 IST)
మేనమామ భార్యతో అక్రమ సంబంధం ఆ యువకుడి ఇద్దరు ప్రాణాలు పోయేందుకు కారణమైంది. వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్‌లోని బికనీర్‌ ప్రాంతానికి చెందిన కుశలరామ్ అనే యువకుడికి అతడి మేనమామ ఉద్రమ్ భార్య గౌరా దేవితో వివాహేతర సంబంధం ఏర్పడింది. కొన్నాళ్లకు విషయం వెలుగులోకి వచ్చింది. 
 
అంతే తన మేనల్లుడిని హత్య చేయాలనుకున్నాడు. పక్కా ప్లాన్ ప్రకారం మేనల్లుడిని హత్య చేశాడు. మృతదేహాన్ని ఒంటెపై వేసి, ఊరి బయటకు తరలించి అక్కడ పారేశాడు. సోమవారం కుశలరామ్ మృతదేహాన్ని గమనించిన గ్రామస్తులు విషయాన్ని పోలీసులకు చేర వేశారు. 
 
పోలీసులు ఉద్రమ్‌ను గట్టిగా ప్రశ్నించే సరికి అతడు నేరం అంగీకరించాడు. ఇక తమ విషయం బయటపడడం, కుశలరామ్ హత్యకు గురి కావడంతో గౌరా దేవి భయపడింది. సోమవారం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. వారిద్దరి మధ్య ఏర్పడిన అనైతిక సంబంధం వారిద్దరి ప్రాణాలను బలి తీసుకుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments