Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.60 వేల కోట్లతో పవర్ ప్రాజెక్టుకు ఒప్పందం

Webdunia
మంగళవారం, 24 మే 2022 (18:43 IST)
అదానీ గ్రీన్ ఎనర్జీ ఇక్కడ జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (WEF)లో రెండు మెగా గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల ఏర్పాటు కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇది 60,000 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 3,700 మెగావాట్ల పంప్డ్ హైడ్రో స్టోరేజీ ప్రాజెక్టు, 10,000 మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్ట్‌ను ఏర్పాటు చేస్తుంది.
 
అంతకుముందు దావోస్ వేదికగా అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డిలు కలుసుకుని చర్చలు జరిపారు. ఈ సందర్భంగా పెట్టుబడుల కోసం అదానీ గ్రూప్ అన్వేషించగల సంభావ్య రంగాలు, వనరులను సీఎం వివరించారు. ఏపీ ప్రభుత్వం తరపున ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (పరిశ్రమలు, వాణిజ్యం) ఆర్.కరికల్ వలవెన్, అదానీ గ్రీన్ ఎనర్జీకి చెందిన ఆశిష్ రాజ్ ఎంఓయూపై సంతకాలు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments