Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.60 వేల కోట్లతో పవర్ ప్రాజెక్టుకు ఒప్పందం

Webdunia
మంగళవారం, 24 మే 2022 (18:43 IST)
అదానీ గ్రీన్ ఎనర్జీ ఇక్కడ జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (WEF)లో రెండు మెగా గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల ఏర్పాటు కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇది 60,000 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 3,700 మెగావాట్ల పంప్డ్ హైడ్రో స్టోరేజీ ప్రాజెక్టు, 10,000 మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్ట్‌ను ఏర్పాటు చేస్తుంది.
 
అంతకుముందు దావోస్ వేదికగా అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డిలు కలుసుకుని చర్చలు జరిపారు. ఈ సందర్భంగా పెట్టుబడుల కోసం అదానీ గ్రూప్ అన్వేషించగల సంభావ్య రంగాలు, వనరులను సీఎం వివరించారు. ఏపీ ప్రభుత్వం తరపున ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (పరిశ్రమలు, వాణిజ్యం) ఆర్.కరికల్ వలవెన్, అదానీ గ్రీన్ ఎనర్జీకి చెందిన ఆశిష్ రాజ్ ఎంఓయూపై సంతకాలు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajamouli: ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా యమదొంగ రీ రిలీజ్

జలియాన్‌వాలా బాగ్ హత్యాకాండ కేసరి ఛాప్టర్ 2 తెలుగు లో రాబోతోంది

Kamlhasan: సిద్ధాంత పోరాటంగా థగ్ లైఫ్ యాక్షన్-ప్యాక్డ్ ట్రైలర్ రిలీజ్

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ కోసం కూడా కథలు సిద్ధం చేశాం : డైరెక్టర్ విజయ్ కనకమేడల

నార్నే నితిన్, వేగేశ్న సతీష్ కాంబినేషన్లో శ్రీ శ్రీ శ్రీ రాజావారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments