Webdunia - Bharat's app for daily news and videos

Install App

అదనపు కట్నం కోసం గొడవ... భార్య గొంతు నులిమి హత్య చేసిన భర్త

Webdunia
సోమవారం, 30 ఆగస్టు 2021 (16:35 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ముజ‌ఫ‌ర్‌న‌గ‌ర్‌‌లో ఓ కసాయి భర్త అదనపు కట్నం కోసం భార్య గొంతు నులిమి హత్య చేశాడు. అదనపు కట్నం విషయమై భార్యాభర్తల మధ్య మాటామాటా పెరిగడంతో నిగ్రహం కోల్పోయిన భర్త... భార్యను చంపేశాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం షామ్లీ జిల్లాకు చెందిన మోసిన‌, యాస్మిన్ మూడు సంవ‌త్స‌రాల క్రితం వివాహం చేసుకున్నారు. జిల్లాలోని చౌసానా ప‌ట్ట‌ణంలో దంప‌తులిద్ద‌రూ నివాసం ఉంటున్నారు. కొన్నాళ్లు యాస్మిన్‌ను బాగానే చూసుకున్న మోసిన్ ఆ త‌ర్వాత అద‌న‌పు క‌ట్నం కోసం వేధించ‌సాగాడు.
 
ఈ క్రమంలో వారిద్దరి మధ్య త‌ర‌చూ గొడ‌వ‌లు జ‌రుగుతూ వచ్చాయి. ఆదివారం కూడా క‌ట్నం విష‌యమై భార్యాభ‌ర్త‌లు గొడ‌వ‌ప‌డ్డారు. మాటామాటా పెరుగ‌డంతో ఆగ్ర‌హించిన మోసిన భార్య‌ను గొంతు నులిమి చంపేసి పారిపోయాడు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసు.. పరారీలో ఉన్న మోసిన కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments