Webdunia - Bharat's app for daily news and videos

Install App

వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌పై మరోసారి రాళ్లదాడి...

Webdunia
బుధవారం, 20 ఫిబ్రవరి 2019 (18:11 IST)
వందేభారత్ ఎక్స్‌ప్రెస్ దేశీయంగా తయారైన మొదటి సెమీ హైస్పీడ్ రైలు. ఈ నెల 15వ తేదీన ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే ప్రారంభమైన మూన్నాళ్లకే గుర్తుతెలియని వ్యక్తులు అద్దాలను పగులగొట్టారు. రాళ్లు విసరడం వల్ల రైలు కిటీకి అద్దం ఒకటి పగిలిపోయిందని ఉత్తర రైల్వే అధికార ప్రతినిధి దీపక్‌ కుమార్‌ తెలిపారు. 
 
అంతకుముందు ఈ రైలు ట్రయర్ రన్ చేసే సమయంలో కూడా ఇలానే సంఘటన చోటు చేసుకుంది. గతేడాది డిసెంబర్ 20న ఢిల్లీ-ఆగ్రా మధ్య ట్రయల్ రన్ నిర్వహించే సమయంలోనూ ఇలానే రాళ్ల దాడి జరిగింది. కాగా రాళ్లు విసిరే వాళ్లలో చాలా మంది చిన్న పిల్లలు ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. ఈ పిల్లలందరికీ అవగాహన కల్పించారు. వందే భారత్ రైలుపై రాళ్లు విసరడం రెండునెలల్లో ఇది మూడోసారి కావడం గమనార్హం. 
 
ఫిబ్రవరి 15న ప్రారంభమైన ఈ రైలు రాళ్ల దాడులకు గురవుతోంది. అయితే ఈ రైలులో ప్రయాణ టిక్కెట్‌లు రెండు వారాల దాకా బుక్ అయినట్లు రైల్వే మంత్రి పియూష్ గోయల్ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments