యూపీ: ట్యూషన్ నుంచి తిరిగొస్తున్న బాలికపై గ్యాంగ్ రేప్... ఆత్మహత్య

Webdunia
శనివారం, 3 ఏప్రియల్ 2021 (15:36 IST)
ఉత్తరప్రదేశ్‌లో మహిళలపై అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా ట్యూషన్ నుంచి ఇంటికి వస్తున్న బాలిక సామూహిక అత్యాచారానికి గురై.. ప్రాణాలు కోల్పోయింది. తన సూసైడ్ నోట్‌లో నలుగురు వ్యక్తులు తనపై అత్యాచారానికి పాల్పడ్డారని తెలిపింది. ఇందులో ఇద్దరు పక్క గ్రామానికి చెందిన వారని తెలిపింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. 
 
ఈ ఘటనపై పోలీసులు మాట్లాడుతూ.. పదో తరగతి చదువుతున్న బాలిక ఆత్మహత్యకు పాల్పడిందని.. సూసైడ్ లేఖలో తాను సామూహిక అత్యాచారానికి గురైనట్లు తెలిపిందన్నారు. ఈ లేఖ ఆధారంగా ఇప్పటికే ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. గ్యాంగ్ రేప్‌కు అనంతరం ఇంటికొచ్చిన బాలిక తల్లిదండ్రులతో విషయం చెప్పిందని.. ఆ తర్వాత ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ స్పిరిట్ మూవీ ప్రారంభమైంది... చిరంజీవి ముఖ్య అతిథిగా..

మతం పేరుతో ఇతరులను చంపడం - హింసించడాన్ని వ్యతిరేకిస్తా : ఏఆర్ రెహ్మాన్

సినీ నటి హేమకు కర్నాటక కోర్టులో ఊరట.. డ్రగ్స్ కేసు కొట్టివేత

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం