Webdunia - Bharat's app for daily news and videos

Install App

తొమ్మిదేళ్ళ బాలిక కడుపులో మృతశిశువు!

Webdunia
మంగళవారం, 30 నవంబరు 2021 (11:42 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో తొమ్మిదేళ్ళ బాలిక కడుపులో ఓ మృతశిశువును వైద్యులు గుర్తించారు. ఈ కారణంగానే ఆ బాలిక విపరీతమైన కడుపునొప్పితో బాధపడుతున్నట్టు వైద్యులు తేల్చారు. ఈ విషయం తెలుసుకున్న ఆ బాలిక తల్లిదండ్రులు ఒక్కసారి అవాక్కయ్యారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, యూపీలోని ఖుషీ నగర్‌లోని ఓ గ్రామంలో తొమ్మిదేళ్ళ బాలిక పుట్టినప్పటి నుంచి కడుపు నొప్పితో బాధపడుతుంది. దీంతో అనేక మంది వైద్యుల వద్ద చూపించారు. కానీ, ఆ నొప్పి ఏమాత్రం తగ్గలేదు. పైగా, మూఢనమ్మకం కలిగిన ఆ బాలిక తల్లిదండ్రులు వివిధ రకాల మంత్రాలు, తంత్రాలు చేయిస్తూ వచ్చారు. 
 
ఈ క్రమంలో ఆ బాలికకు కడుపు నొప్పి అధికం కావడంతో మరోమారు ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఇక్కడ ఆ బాలికకు వైద్యులు స్కానింగ్ చేశారు. ఈ స్కానింగ్‌లో ఆ బాలిక కడుపులో ఉన్నది గడ్డ కాదని తల, కాళ్లు, చేతులు, కళ్లు ఉన్న ఓ మృతశిశువు ఉన్నట్టు గుర్తించారు. దీంతో ఆ బాలికకు ఆపరేషన్ చేశారు. అది విజయవంతం కావడంతో ఇకపై ఆ బాలిక తోటివారిలాగే సాఫీగా జీవితాన్ని గడపొచ్చని వైద్యులు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

మహేష్ బాబు, సితార ఘట్టమనేని PMJ జ్యువెల్స్ సెలబ్రేటింగ్ డాటర్స్ లో మెరిశారు

AlluArjun: పహల్గామ్‌ ఘటన క్షమించరాని చర్య: చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ

Venkatesh: సెంచరీ కొట్టిన విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి

Prabhas: సలార్, కల్కి, దేవర చిత్రాల సీక్వెల్స్ కు గ్రహాలు అడ్డుపడుతున్నాయా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments