Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్తరప్రదేశ్‌లో గేదెలను అలా దొంగలించారు..

Webdunia
శుక్రవారం, 26 అక్టోబరు 2018 (13:11 IST)
ఉత్తరప్రదేశ్‌లో గేదెలను అలా దొంగలించారు. తుపాకీలతో వచ్చి.. మారణాయుధాలతో వచ్చి గేదేలను పట్టుకెళ్లారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్ నగర్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రత్నపురి గ్రామంలోని ఓ గేదెల యజమానిని దుండగులు బెదిరించారు. దాదాపు 25 మంది తుపాకులు, మారణాయుధాలు తీసుకుని వచ్చారు. 
 
యజమానిని బంధించి, తుపాకులు ఎక్కుపెట్టి 20 లక్షల రూపాయల విలువైన గేదెలను అపహరించుకుపోయారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు చేపట్టారు. ఈ దపర్యాప్తులో నరేష్ కుమార్ (గేదెల యజమాని), ఆయన కుమారుడు మోహిత్‌లు ఓ డెయిరీ ఫామ్‌ను నిర్వహిస్తున్నారు.
 
దుండగులంతా, ఒక్కసారిగా లోపలికి ప్రవేశించి, వారిని బెదిరించారని, ఆపై తాము తెచ్చిన వాహనాల్లోకి గేదెలను ఎక్కించుకుని తీసుకెళ్లారు. వారివద్ద ఉన్న బైకు, రెండు మొబైల్ ఫోన్లను తీసుకెళ్లారని పోలీసులు చెప్పారు. 
 
ఈ దోపిడీ తరువాత గ్రామస్తులు ఆగ్రహంతో, రహదారులను దిగ్బంధించి రాస్తారోకో చేశారని, పరిస్థితి అదుపు తప్పకుండా బందోబస్తును పెట్టామని వెల్లడించారు. దొంగలను పట్టుకునేందుకు తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments