Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి బొనంజా

Webdunia
శుక్రవారం, 14 అక్టోబరు 2022 (20:32 IST)
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని కేంద్ర సర్కారు దీపావళి బొనంజా ప్రకటించింది. ఇందులోభాగంగా, 15 శాతం డీఏ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇటీవలే 4 శాతం డీఏ పెంచగా, తాజాగా మరో 15 శాతం మేరకు పెంచింది. ఈ పెంచిన డీఏను కూడా జూలై నెల నుంచే అమలు చేయనున్నట్టు ప్రటించింది. 
 
కేంద్ర ప్రభుత్వ శాఖల్లో పని చేసే ఉద్యోగులందరికీ దీపావళి కానుకగా 15 శాతం డీఏను పెంచుతూ శుక్రవారం కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఉద్యోగులకు 4 శాతం డీఏ పెంచుతూ నిర్ణయం తీసుకున్న కొన్ని రోజుల వ్యవధిలోనే మరోమారు డబుల్ డిజిట్‌తో కూడిన డీఏను పెంచుతూ కేంద్రం ప్రకటించడంత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులంతా ఖుషీలో ఉన్నారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments