Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి బొనంజా

Webdunia
శుక్రవారం, 14 అక్టోబరు 2022 (20:32 IST)
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని కేంద్ర సర్కారు దీపావళి బొనంజా ప్రకటించింది. ఇందులోభాగంగా, 15 శాతం డీఏ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇటీవలే 4 శాతం డీఏ పెంచగా, తాజాగా మరో 15 శాతం మేరకు పెంచింది. ఈ పెంచిన డీఏను కూడా జూలై నెల నుంచే అమలు చేయనున్నట్టు ప్రటించింది. 
 
కేంద్ర ప్రభుత్వ శాఖల్లో పని చేసే ఉద్యోగులందరికీ దీపావళి కానుకగా 15 శాతం డీఏను పెంచుతూ శుక్రవారం కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఉద్యోగులకు 4 శాతం డీఏ పెంచుతూ నిర్ణయం తీసుకున్న కొన్ని రోజుల వ్యవధిలోనే మరోమారు డబుల్ డిజిట్‌తో కూడిన డీఏను పెంచుతూ కేంద్రం ప్రకటించడంత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులంతా ఖుషీలో ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్ర‌భాస్ తో ఓ బాలీవుడ్ భామ‌ చేయనంటే.. మరో భామ గ్రీన్ సిగ్నల్ ?

UV క్రియేషన్స్ బ్రాండ్ కు చెడ్డపేరు తెస్తే సహించం

కల్ట్ క్లాసిక్‌లో చిరంజీవి, మహేష్ బాబు కలిసి అవకాశం పోయిందా !

రామాయణ: ది ఇంట్రడక్షన్ గ్లింప్స్‌ ప్రసాద్ మల్టీప్లెక్స్‌లోని PCX స్క్రీన్‌పై ప్రదర్శన

సినిమా పైరసీపై కఠిన చర్యలు తీసుకోబోతున్నాం : ఎఫ్.డి.సి చైర్మన్ దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

తర్వాతి కథనం
Show comments