Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉక్రెయిన్ నుంచి తిరిగివచ్చిన విద్యార్థులకు ఉక్రెయిన్ శుభవార్త

Webdunia
గురువారం, 13 ఏప్రియల్ 2023 (14:18 IST)
ఉక్రెయిన్ - రష్యా దేశాల మధ్య యుద్ధం జరుగుతోంది. ఈ వార్ కారణంగా స్వదేశానికి తిరిగి వచ్చిన భారతీయ విద్యార్థులకు ఉక్రెయిన్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. న్యూఢిల్లీ పర్యటనకు వచ్చిన ఉక్రెయిన్ దేశ ఉప విదేశాంగ మంత్రి ఎమిన్ ఓ కీలక ప్రకటన చేశారు. ఉక్రెయిన్ దేశంలోని యూనివర్శిటీల్లో విద్యాభ్యాసం చేస్తూ యుద్ధం కారణంగా భారత్‌కు తిరిగివచ్చిన విద్యార్థులకు స్వదేశంలోనే పరీక్షలు నిర్వహించనున్నట్టు తెలిపారు. స్వదేశానికి తిరిగొచ్చిన వైద్య విద్యార్థులను భారత్ నుంచే కీలక పరీక్షలు రాసేందుకు అనుమతి ఇస్తామని తెలిపారు. అలాగే, ఇంటిపట్టు నుంచే ఆన్‌లన్ తరగతులకు హాజరయ్యేందుకు కూడా అనుమతిస్తామని తెలిపారు.
 
కాగా, ఉక్రెయిన్ - రష్యా యుద్ధం కారణంగా ఉక్రెయిన్‌లో నివసిస్తూ వచ్చిన అనేకమంది ప్రజలు తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని దేశ సరిహద్దులను దాటారు. మరోవైపు, వైద్య విద్యను అభ్యసించడానికి భారత్ నుంచి దాదాపు 20 వేల మంది విద్యార్థులు వెల్లారు. వీరి విద్యాభ్యాసం సాఫీగా సాగిపోతున్న తరుణంలో ఉక్రెయిన్‌పై రష్యా తిరుగుబాటు చర్యతో అగమ్యగోచరంగా మారింది. ఇలాంటి వారి పరిస్థితి ఇపుడిపుడే కుదుటడుతుంది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments