Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్ణాటకలో దారుణం.. తొమ్మిది వేల కోసం హత్య

Webdunia
మంగళవారం, 20 సెప్టెంబరు 2022 (13:24 IST)
కర్ణాటకలో దారుణం చోటుచేసుకుంది. కేవలం తొమ్మిది వేల కోసం ఓ వ్యక్తిని ఇద్దరు వ్యక్తులు. అందరూ చూస్తుండగానే రోడ్డుపైనే కత్తితో దాడి చేసి హతమార్చాడు. అప్పుగా ఇచ్చిన మొత్తం చెల్లించకపోవడంతో హత్య చేశారు నిందితులు. ఈ ఘటన అంతా అక్కడ ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది.
 
పూర్తి వివరాల్లోకి వెళ్తే కర్ణాటకలోని కలబురిగిలో రద్దీగా ఉండే రోడ్డుపైనే ఓ వ్యక్తిని ఇద్దరు అత్యంత దారుణంగా పొడిచి చంపారు. కలబురిగికి చెందిన జమీర్ తనకు తెలిసిన సమీర్ నుంచి రూ. 9,000 అప్పుగా తీసుకున్నాడు. అయితే కొంత కాలంగా జమీర్‌ని తన డబ్బులు తిరిగి ఇవ్వాల్సిందిగా జమీర్ కోరుతున్నాడు. 
 
అయితే అప్పటి నుంచి జమీర్ తప్పించుకుని తిరుగుతున్నాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. శనివారం జమీర్ కలబురిగిలోని జేవర్గి రోడ్డు దాటుతుండగా.. సమీర్ తన స్నేహితుడు ఆకాశ్‌తో కలిసి పదునైన ఆయుధంతో దాడి చేశారు.
 
ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు అంతా అక్కడ ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments