Webdunia - Bharat's app for daily news and videos

Install App

షోఫియాన్‌లో ఇద్దరు లష్కర్ ముష్కరుల అరెస్టు

Webdunia
సోమవారం, 6 డిశెంబరు 2021 (08:27 IST)
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని షోఫియాన్‌లో లష్కర్ రే తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన ఇద్దరు ముష్కరులను భారత భద్రతా బలగాలు అరెస్టు చేశాయి. కాశ్మీర్‌, షోఫియాన్ జిల్లాలో రాంబీ ప్రాంతంలో ఉగ్రవాదులు దాగివున్నట్టు భద్రతా బలగాలకు పక్కా సమాచారం వచ్చింది. దీంతో అక్కడకు చేరుకున్న సైనిక బలగాల కన్నుగప్పి పారిపోయేందుకు ప్రయత్నించారు. కానీ, భద్రతా బలగాలు చాకచక్యంగా వారిని అరెస్టు చేశాయి. 
 
సైనికులు అరెస్టు చేసిన తీవ్రవాదులను షాహిద్ అహ్మద్, కిఫాయత్ ఆయూబ్ ఆలీగా గుర్తించారు. వీరి నుంచి చైనాలో తయారైన పిస్తోలుతో పాటు... ఆయుధ సామాగ్రి, పిస్తోల్ మ్యాగజైన్, రెండు చైనీస్ హ్యాండ్ గ్రనైడ్లు, ఎనిమిది రౌండ్ల బుల్లెట్లు, రూ.2.9 లక్షల నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

తర్వాతి కథనం
Show comments