Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్నికల్లో ఓటు వేయకపోతే అపరాధం... ఎక్కడ?

Webdunia
సోమవారం, 6 డిశెంబరు 2021 (08:08 IST)
భారత రాజ్యాంగం ప్రతి ఒక్కరికీ ఓటు హక్కును కల్పించింది. కానీ, అనేక మంది ఈ ఓటు హక్కును వినియోగించుకోరు. పంచాయతీ ఎన్నికలు మొదలుకుని పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు వేసేందుకు అనేక మంది అనాసక్తి చూపుతుంటారు. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో ఓటు వేయకపోతే రూ.350 అపరాధం విధించాలన్న వార్త ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ ప్రతిపాదన కూడా భారత ఎన్నికల సంఘం చేసినట్టు ఈ వార్త సారాంశం. 
 
అయితే, సోషల్ మీడియాలో వచ్చే వార్తలను నమ్మొద్దంటూ ఈసీ స్వయంగా గతంలో పలుమార్లు విజ్ఞప్తి చేసింది. అయినప్పటికీ.. ఇలాంటి వార్తల ప్రచారం ఏమాత్రం తగ్గడం లేదు. తాజాగా ఎన్నికల్లో ఓటు వేయకుంటే రూ.350 అపరాధం విధించనుందని సాగుతున్న ప్రచారంపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే, ఇంటెలిజెన్స్ ఫ్యూజన్ అండ్ స్ట్రాటజిక్ ఆపరేషన్స్ (ఐఎఫ్ఎస్ఓ) కూడా దర్యాప్తు చేపట్టింది. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం