Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్నికల్లో ఓటు వేయకపోతే అపరాధం... ఎక్కడ?

Webdunia
సోమవారం, 6 డిశెంబరు 2021 (08:08 IST)
భారత రాజ్యాంగం ప్రతి ఒక్కరికీ ఓటు హక్కును కల్పించింది. కానీ, అనేక మంది ఈ ఓటు హక్కును వినియోగించుకోరు. పంచాయతీ ఎన్నికలు మొదలుకుని పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు వేసేందుకు అనేక మంది అనాసక్తి చూపుతుంటారు. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో ఓటు వేయకపోతే రూ.350 అపరాధం విధించాలన్న వార్త ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ ప్రతిపాదన కూడా భారత ఎన్నికల సంఘం చేసినట్టు ఈ వార్త సారాంశం. 
 
అయితే, సోషల్ మీడియాలో వచ్చే వార్తలను నమ్మొద్దంటూ ఈసీ స్వయంగా గతంలో పలుమార్లు విజ్ఞప్తి చేసింది. అయినప్పటికీ.. ఇలాంటి వార్తల ప్రచారం ఏమాత్రం తగ్గడం లేదు. తాజాగా ఎన్నికల్లో ఓటు వేయకుంటే రూ.350 అపరాధం విధించనుందని సాగుతున్న ప్రచారంపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే, ఇంటెలిజెన్స్ ఫ్యూజన్ అండ్ స్ట్రాటజిక్ ఆపరేషన్స్ (ఐఎఫ్ఎస్ఓ) కూడా దర్యాప్తు చేపట్టింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

సైన్స్‌కి మూఢ నమ్మకం మధ్య తేడాతో ఆది సాయి కుమార్ శంబాల టీజర్

ప్రసిద్ధ నృత్యకళాకారిణి, నటీమణి విజయభాను ఆకస్మిక మృతి

Allu Story: అల్లు అర్జున్, ప్రభాస్ కు మధ్య దీపిక పదుకొనె ఎంపిక చిచ్చు రగిలిస్తుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం