Webdunia - Bharat's app for daily news and videos

Install App

షోఫియాన్‌లో ఇద్దరు లష్కర్ ముష్కరుల అరెస్టు

Webdunia
సోమవారం, 6 డిశెంబరు 2021 (08:27 IST)
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని షోఫియాన్‌లో లష్కర్ రే తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన ఇద్దరు ముష్కరులను భారత భద్రతా బలగాలు అరెస్టు చేశాయి. కాశ్మీర్‌, షోఫియాన్ జిల్లాలో రాంబీ ప్రాంతంలో ఉగ్రవాదులు దాగివున్నట్టు భద్రతా బలగాలకు పక్కా సమాచారం వచ్చింది. దీంతో అక్కడకు చేరుకున్న సైనిక బలగాల కన్నుగప్పి పారిపోయేందుకు ప్రయత్నించారు. కానీ, భద్రతా బలగాలు చాకచక్యంగా వారిని అరెస్టు చేశాయి. 
 
సైనికులు అరెస్టు చేసిన తీవ్రవాదులను షాహిద్ అహ్మద్, కిఫాయత్ ఆయూబ్ ఆలీగా గుర్తించారు. వీరి నుంచి చైనాలో తయారైన పిస్తోలుతో పాటు... ఆయుధ సామాగ్రి, పిస్తోల్ మ్యాగజైన్, రెండు చైనీస్ హ్యాండ్ గ్రనైడ్లు, ఎనిమిది రౌండ్ల బుల్లెట్లు, రూ.2.9 లక్షల నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments