Webdunia - Bharat's app for daily news and videos

Install App

కళ్లకు గంతలు కట్టుకున్నారు.. ఐస్‌క్రీమ్ బాక్సులో దాక్కున్నారు..

Webdunia
గురువారం, 28 ఏప్రియల్ 2022 (14:54 IST)
కళ్లకు గంతలు కట్టుకునే ఆట ఇద్దరు బాలికల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఈ ఘటన కర్ణాటకలోని మైసూరు జిల్లా నంజనగూడు తాలూకా మసగె గ్రామంలో బుధవారం విషాదాన్ని నింపింది.
 
వివరాల్లోకి వెళితే.. మృతులను భాగ్య(12), కావ్య(7)గా గుర్తించారు. వేసవి సెలవులు కావడంతో స్నేహితులతో కలిసి కళ్లకు గంతలు కట్టుకునే ఆట ఆడుకునే సమయంలో అక్కడే ఉన్న ఐస్‌క్రీమ్‌ బాక్స్‌లో ఇద్దరు బాలికలు దాక్కున్నారు. అప్పుడే బాక్స్‌ గడియపడింది.
 
వారిద్దరి కోసం ఇతరులు గాలించినా ఫలితం లేకపోయింది. దాదాపు రెండు గంటల తరువాత ఐస్‌క్రీమ్‌ బాక్సును తెరవగా అందులో ఇద్దరి మృతదేహాలను గుర్తించారు. గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments