కళ్లకు గంతలు కట్టుకున్నారు.. ఐస్‌క్రీమ్ బాక్సులో దాక్కున్నారు..

Webdunia
గురువారం, 28 ఏప్రియల్ 2022 (14:54 IST)
కళ్లకు గంతలు కట్టుకునే ఆట ఇద్దరు బాలికల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఈ ఘటన కర్ణాటకలోని మైసూరు జిల్లా నంజనగూడు తాలూకా మసగె గ్రామంలో బుధవారం విషాదాన్ని నింపింది.
 
వివరాల్లోకి వెళితే.. మృతులను భాగ్య(12), కావ్య(7)గా గుర్తించారు. వేసవి సెలవులు కావడంతో స్నేహితులతో కలిసి కళ్లకు గంతలు కట్టుకునే ఆట ఆడుకునే సమయంలో అక్కడే ఉన్న ఐస్‌క్రీమ్‌ బాక్స్‌లో ఇద్దరు బాలికలు దాక్కున్నారు. అప్పుడే బాక్స్‌ గడియపడింది.
 
వారిద్దరి కోసం ఇతరులు గాలించినా ఫలితం లేకపోయింది. దాదాపు రెండు గంటల తరువాత ఐస్‌క్రీమ్‌ బాక్సును తెరవగా అందులో ఇద్దరి మృతదేహాలను గుర్తించారు. గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akanda 2: ఏ సౌండ్ కు నవ్వుతానో.. నరుకుతానో నాకే తెలియదు అంటున్న బాలక్రిష్ణ

చెవిటి, మూగ అమ్మాయి ని ప్రేమించే యువకుడి గాథతో మోగ్లీ

Ram Charan : పెద్ది షూటింగ్ కోసం శ్రీలంకకు బయలుదేరిన రామ్ చరణ్

Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఆహ్వానించిన నారా రోహిత్

Heba Patel: పోస్ట్ ప్రొడక్షన్ ల్లో అనిరుధ్, హెబా పటేల్ మారియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

తర్వాతి కథనం
Show comments