Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ ముగ్గురి కోసం బోయింగ్ 747 విమానాలు - ఖజానాపై భారం రూ.8458 కోట్లు

Webdunia
బుధవారం, 3 జూన్ 2020 (21:46 IST)
ఆయా దేశాలకు చెందిన దేశాధినేతలు ప్రయాణించేందుకు ప్రత్యేక విమానాలు ఉంటాయి. అలాగే, భారతదేశాధినేతలు ప్రయాణించేందుకు కూడా ప్రత్యేక విమానాలు ఉన్నాయి. ప్రస్తుతం వీరంతా బోయింగ్ 777 విమానాలను వాడుతున్నారు. వీటి స్థానంలో బోయింగ్ 747 విమానాలను వినియోగించాలని ఎయిర్ ఇండియా నిర్ణయించింది. 
 
ఇందులోభాగంగా, భారత రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీల కోసం స్పెషల్ ఎక్స్‌ట్రా సెక్షన్ ఫ్లైట్ల(ఎస్ఈఎస్ఎఫ్)ను ఎయిరిండియా సమకూర్చనుంది. ఈ రెండు విమానాల కోసం రూ.8458 కోట్లను ఖర్చు చేయనున్నారు. 
 
కేంద్ర వర్గాల సమాచారం మేరకు, ప్రస్తుతం వాడుకలో ఉన్న బోయింగ్ 777 - 300ఈఆర్ విమానాల స్థానంలో బోయింగ్ 747 విమానాలను మార్చనుంది. ఈ విమానాలను రాంనాథ్ కోవింద్, వెంకయ్య నాయుడు, నరేంద్ర మోడీ వంటి వీవీఐపీలు ప్రయాణాల కోసం ఉపయోగించనున్నారు. ఈ విమానాల్లో మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్, క్యాబిన్ కాన్ఫిగరేషన్ వంటి అత్యాధునిక సౌకర్యాలను కల్పించనుంది. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అతను ఉదయం నుంచి సాయంత్రం వరకు నాతోనే ఉంటాడు... రాహుల్ రవీంద్రన్‍తో బంధంపై సమంత

హీరో ప్రభాస్.. ఒక సాదాసీదా నటుడు మాత్రమే... లెజెండ్ కాదు..: మంచు విష్ణు (Video)

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments