Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ ముగ్గురి కోసం బోయింగ్ 747 విమానాలు - ఖజానాపై భారం రూ.8458 కోట్లు

Webdunia
బుధవారం, 3 జూన్ 2020 (21:46 IST)
ఆయా దేశాలకు చెందిన దేశాధినేతలు ప్రయాణించేందుకు ప్రత్యేక విమానాలు ఉంటాయి. అలాగే, భారతదేశాధినేతలు ప్రయాణించేందుకు కూడా ప్రత్యేక విమానాలు ఉన్నాయి. ప్రస్తుతం వీరంతా బోయింగ్ 777 విమానాలను వాడుతున్నారు. వీటి స్థానంలో బోయింగ్ 747 విమానాలను వినియోగించాలని ఎయిర్ ఇండియా నిర్ణయించింది. 
 
ఇందులోభాగంగా, భారత రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీల కోసం స్పెషల్ ఎక్స్‌ట్రా సెక్షన్ ఫ్లైట్ల(ఎస్ఈఎస్ఎఫ్)ను ఎయిరిండియా సమకూర్చనుంది. ఈ రెండు విమానాల కోసం రూ.8458 కోట్లను ఖర్చు చేయనున్నారు. 
 
కేంద్ర వర్గాల సమాచారం మేరకు, ప్రస్తుతం వాడుకలో ఉన్న బోయింగ్ 777 - 300ఈఆర్ విమానాల స్థానంలో బోయింగ్ 747 విమానాలను మార్చనుంది. ఈ విమానాలను రాంనాథ్ కోవింద్, వెంకయ్య నాయుడు, నరేంద్ర మోడీ వంటి వీవీఐపీలు ప్రయాణాల కోసం ఉపయోగించనున్నారు. ఈ విమానాల్లో మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్, క్యాబిన్ కాన్ఫిగరేషన్ వంటి అత్యాధునిక సౌకర్యాలను కల్పించనుంది. 
 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments