Webdunia - Bharat's app for daily news and videos

Install App

జన్‌ధన్ ఖాతాల్లోకి మరోమారు రూ.500 నగదు జమ

Webdunia
బుధవారం, 3 జూన్ 2020 (21:31 IST)
కరోనా వైరస్ కారణంగా దేశం యావత్తూ లాక్డౌన్‌లోకి వెళ్లింది. ఈ లాక్డౌన్ కారణంగా చాలా మంది ఆర్థికంగా దెబ్బతిన్నారు. అలాంటి వారిని ఆదుకునే చర్యల్లో భాగంగా, కేంద్రం పలు ఉద్దీపన ప్యాకేజీలను ప్రకటిస్తూ వస్తోంది. ఈ కోవలోనే ఆర్థికంగా నష్టపోయిన మహిళలకు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పథకం కింద ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. 
 
ఈ పథకం కింద ఇప్పటికే రెండు విడతల్లో రూ.500 చొప్పున జన్‍‌ధన్ ఖాతాల్లో నగదును జమ చేసింది. ఇపుడు మూడో విడతగా నగదును జమ చేయనున్నట్టు తీపికబురు చెప్పింది.
 
ఈ విడతలో కూడా ఈ ఖాతాలు ఉన్న మహిళల అకౌంట్లలోకి రూ.500 జమ కానున్నాయి. జూన్ 5వ తేదీ నుంచి 10 వరకు డబ్బు జమ అవుతుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రజలను ఆర్థికంగా ఆదుకోవడానికి చివరి విడత డబ్బును జమ చేస్తున్నట్టు తెలిపింది. 
 
కాగా, ఇప్పటికే లాక్డౌన్ వల్ల నష్టపోయిన రంగాలను ఆదుకునేందుకు వీలుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రూ.1.20 లక్షల కోట్లతో ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించింది. ఈ నిధులతో అన్ని రంగాలను ఆదుకునేలా ప్రణాళికలను రూపొందించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కుబేర కథ నా చుట్టూ తిరుగుతుంది : నాగార్జున, ఎమోషనల్ అయిన శేఖర్ కమ్ముల

లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ చిత్రం సతీ లీలావతి ఫస్ట్ లుక్

పవన్ కళ్యాణ్ నుంచి ఏమీ ఆశించలేదు - ది 100 కథ సుకుమార్ కు చెప్పా : ఆర్కే సాగర్

Pawan Kalyan: హరిహరవీరమల్లు కథ రివీల్ చేస్తూ రిలీజ్ డేట్ ప్రకటన

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments