Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుధీక్షా భాటి కేసులో కీలక మలుపు.. ఇన్సూరెన్స్ డబ్బు కోసం చంపేశారు..

Webdunia
గురువారం, 13 ఆగస్టు 2020 (09:48 IST)
యూపీలోని గౌతమ్‌బుద్ధ్‌ నగర్‌కు చెందిన సుధీక్షా భాటి కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈవ్‌టీజింగ్‌ కారణంగా ఆమె మరణించినట్టు అందరూ భావిస్తున్నారు. ఇంకా యువతి ప్రయాణించిన మోటరు సైకిల్‌ను ఆమె కుటుంబ సభ్యులు చెబుతున్నట్టు వాళ్ల మామయ్య నడుపలేదని, ఇటీవలే హైస్కూల్‌ విద్యను పూర్తిచేసిన మైనర్‌ బాలుడు నడిపాడని పోలీసులు తెలిపారు. 
 
అమెరికాలో స్కాలర్‌షిప్‌తో చదువుతున్న భాటి మరణించడం వల్ల పెద్దమొత్తంలో ఇన్సూరెన్స్‌ డబ్బు వచ్చే అవకాశం ఉంది. అయితే, ఈ డబ్బు రావడంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకూడదనే ఉద్దేశంతోనే వాహనాన్ని మైనర్‌ బాలుడు నడుపలేదని కుటుంబసభ్యులు నమ్మించే ప్రయత్నం చేశారని పోలీసులు ఆరోపించారు. 
 
సీసీటీవీ ఫుటేజీని పరిశీలించే దీన్ని ధ్రువీకరించినట్టు పోలీసులు తెలిపారు. అలాగే ఈవ్‌ టీజింగ్‌ కూడా జరిగినట్టు ఏమీ ఆధారాలు కనిపించలేదన్నారు. మరోవైపు, 15 మోటరు వాహనాలను బుధవారం స్టేషన్‌కి తీసుకొచ్చి వాటి యజమానులను ప్రశ్నిస్తున్నట్టు వివరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

ఆనంది, వరలక్ష్మిశరత్‌కుమార్ థ్రిల్లర్ శివంగి ఆహా లో స్ట్రీమింగ్

ప్రతీ అమ్మాయి విజయం వెనుక ఓ అబ్బాయీ ఉంటాడు : డియర్ ఉమ సుమయ రెడ్డి

ఎన్టీఆర్, హృతిక్ నటించిన వార్-2 మొదటి మోషన్ పోస్టర్ మే లో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments