Webdunia - Bharat's app for daily news and videos

Install App

900 కిలోమీటర్ల దూరంలో వున్న కవలలు.. కొన్ని గంటల వ్యవధిలో మృతి.. ఎలా?

Webdunia
శనివారం, 14 జనవరి 2023 (19:57 IST)
రాజస్థాన్‌లో 900 కిలోమీటర్ల దూరంలో నివసిస్తున్న కవలలు కొన్ని గంటల వ్యవధిలో మరణించడం కలకలం రేపింది. 26 ఏళ్ల కవలలు కొన్ని గంటల వ్యవధిలో మృతి చెందడం ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది. దురదృష్టకరమైన ఈ విచిత్రమైన సంఘటన రాజస్థాన్‌లో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్‌లో ఒకే రోజు 26 ఏళ్ల కవలలు ప్రాణాలు కోల్పోయారు. వీరిద్దరూ ఒకరికొకరు 900 కిలోమీటర్ల దూరంలో నివసిస్తున్నారు. ఒకరు బార్మర్‌లో, ఒకరు సూరత్‌లో నివసించినట్లు పోలీసులు చెప్తున్నారు.
 
వీరిద్దరూ ఒకరు తన ఇంటి డాబా నుంచి జారిపడగా, మరొకరు వాటర్ ట్యాంక్‌లోకి జారిపడిపోయారు. కవలలు, సోహన్ సింగ్, సుమేర్ సింగ్‌లను వారి స్వగ్రామమైన సార్నోకాతాలాలో ఒకే చితిపై దహనం చేశారు. సుమేర్ గుజరాత్‌లోని టెక్స్‌టైల్ సిటీలో పనిచేస్తున్నాడు, సోహన్ జైపూర్‌లో సెకండరీ గ్రేడ్ టీచర్ రిక్రూట్‌మెంట్ పరీక్షకు చదువుతున్నాడు.
 
ఒకరు తన ఇంటి డాబా నుంచి జారిపడగా, ఇద్దరిలో పెద్ద సోహన్ తన ఇంటికి 100 మీటర్ల దూరంలో ఉన్న ట్యాంక్ నుండి నీరు తీసుకురావడానికి బయలుదేరాడు. అనంతరం ట్యాంక్‌లో పడిపోయి కనిపించడంతో వెంటనే ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

త్వరలోనే తల్లి కాబోతున్న పవన్ హీరోయిన్ పార్వతీ మెల్టన్

బాలీవుడ్ నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ అలా మోసం చేశారా?

Bellamkonda: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కిష్కింధాపురి లో అమ్మాయి అదృశ్యం వెనుక వుంది ఎవరు...

రూ.100 కోట్ల క్లబ్ దిశగా కళ్యాణి ప్రియదర్శన్ 'లోకా' పరుగులు

సోనీ పిక్చర్స్ సిసు: రోడ్ టు రివెంజ్ నాలుగు భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments