Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒకే వ్యక్తిని పెళ్లాడిన అక్కా చెల్లెళ్లు.. ఎక్కడ?

Webdunia
సోమవారం, 5 డిశెంబరు 2022 (17:05 IST)
మహారాష్ట్రకు చెందిన కవలైన అక్కా చెల్లెళ్ళు ఒకే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. ఈ అక్కా చెల్లెళ్ళుగా పుట్టడంతో ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు. ఈ ఘటన మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లా మల్షిరాస్ తాలూకాలో జరిగింది. ఈ కవల అక్కాచెల్లెళ్ళ వయసు 36 యేళ్లు. పైగా, వీరిద్దరూ ముంబైలో ఓ ఐటీ కంపెనీలో ఉద్యోగం కూడా చేస్తున్నారు. 
 
కొద్ది రోజుల క్రితం తమ తండ్రి మరణించడంత ప్రస్తుతం వారిద్దరూ తమ తల్లితో కలిసి ఉంటున్నారు. ఈ పెళ్లికి ఇరు కుటుంబాల పెద్దలు అంగీకరించడంతో ఒకే వేదికపై ఒకే ముహూర్తానికి ఈ పెళ్లి తంతు ముగిసింది. 
 
ఈ సందర్భంగా పెళ్లి కుమార్తెలిద్దరూ కలిసి వరుడికి ఒకే పూలదండ వేశారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీంతో ఈ విషయం పోలీసుల దృష్టికి వెళ్లడంతో వరుడిపై బహుభార్యత్వం కేసును నమోదు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సారీ మాత్రమే చెప్పగలను... ఎక్కువ అంచనా వేసి బోల్తాపడ్డాం : మణిరత్నం

Nidhi: రాజా సాబ్ తో గ్లామర్ డోస్ పెంచుకున్న నిధి అగర్వాల్

నా పర్సనల్ లైఫ్ కూడా చాలా చోట్ల కనెక్ట్ అయ్యింది : అనంతిక

థ్రిల్లర్ నేపథ్యంలో సిద్ధార్థ్, శ్రీ గణేష్, అరుణ్ విశ్వ చిత్రం 3 BHK

విజయ్ ఆంటోనీ మార్గన్ నుంచి సోల్ ఆఫ్ మార్గన్’ లిరికల్ వీడియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

తర్వాతి కథనం
Show comments