Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేరాల అడ్డాగా మారిన యూపీ.. నిస్సిగ్గుగా ఫోనులో వీడియో తీసి..?

Webdunia
శుక్రవారం, 26 మార్చి 2021 (13:24 IST)
ఉత్తరప్రదేశ్‌లో మహిళలు, బాలికలపై లైంగిక దాడి ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. మహోబ జిల్లాలో నలుగురు పాలిటెక్నిక్‌ విద్యార్ధులు యువతి (20)పై సామూహిక లైంగిక దాడికి తెగబడిన ఉదంతం వెలుగుచూసింది. 
 
నిందితులు నిస్సిగ్గుగా తమ అకృత్యాన్ని మొబైల్‌ ఫోన్‌లో వీడియో తీశారు. 19 నుంచి 21 సంవత్సరాలలోపు వయసున్న నలుగురు నిందితులను గౌరవ్‌, వికాస్‌, పుష్పరాజ్‌, సౌరభ్‌గా పోలీసులు గుర్తించారు. మార్చి 21 అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.
 
బాధిత యువతిని నిందితులు బలవంతంగా తమ రూమ్‌కు తీసుకువచ్చి దారుణానికి ఒడిగట్టారు. నిందితులు మంగళవారం రాత్రి తమ ఇంట్లోకి చొరబడినప్పుడు తాను ఒంటరిగా ఉన్నానని యువతి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. 
 
నలుగురు నిందితులను అరెస్ట్‌ చేసిన పోలీసులు యువతిని వైద్య పరీక్షల నిమిత్తం దవాఖానకు తరలించారు. లైంగిక దాడి విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే వీడియోను వైరల్‌ చేస్తామని నిందితులు యువతిని హెచ్చరించారని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశామని వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం