Webdunia - Bharat's app for daily news and videos

Install App

త్రిపుర ముఖ్యమంత్రి విప్లవ్‌పై హత్యాయత్నం.. ముగ్గురి అరెస్టు

Webdunia
శనివారం, 7 ఆగస్టు 2021 (13:40 IST)
ఈశాన్య భారత రాష్ట్రాల్లో ఒకటైన త్రిపుర ముఖ్యమంత్రిగా విప్లవ్ దేవ్ ఉన్నారు. ఈయనపై ఇటీవల హత్యాయత్నం జరిగింది. ఈ దాడి కేసులో త్రిపుర పోలీసులు ముగ్గురు వ్య‌క్తుల‌ను అరెస్టు చేశారు. 
 
గురువారం సాయంత్రం అగ‌ర్తాలాలోని శ్యామ్‌ప్ర‌సాద్ ముఖ‌ర్జీ లేన్‌లోని త‌న అధికారిక నివాసం వ‌ద్ద విప్ల‌వ్ కుమార్ ఈవినింగ్ వాక్ చేస్తుండ‌గా.. గుర్తు తెలియ‌ని ముగ్గురు దుండ‌గులు కారులో వ‌చ్చి సీఎంను ఢీకొట్టేందుకు య‌త్నించారు.
 
అప్ర‌మ‌త్త‌మైన సీఎం ఆ ప్ర‌మాదం నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు ప‌క్క‌కు జంప్ చేశారు. సీఎం సెక్యూరిటీలో ఒక‌రికి స్వల్ప గాయాల‌య్యాయి. ఆ దుండ‌గుల‌ను ప‌ట్టుకునేందుకు సెక్యూరిటీ సిబ్బంది య‌త్నించారు. 
 
అదే రోజు రాత్రి ఆ ముగ్గురిని కీర్చోముహ‌ని ఏరియాలో అదుపులోకి తీసుకుని వాహ‌నాన్ని సీజ్ చేశారు. ఈ ముగ్గురిని శుక్ర‌వారం రోజు కోర్టులో హాజ‌రుప‌రిచగా, వారికి 14 రోజుల రిమాండ్ విధిస్తూ కోర్టు ఆదేశించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కింగ్‌డమ్ విషయంలో పెద్ద ఛాలెంజ్ పరీక్షలో పాస్ అయ్యాము: సూర్యదేవర నాగ వంశీ

Sethupathi: సార్‌ మేడమ్‌ కోసం పరాటా చేయడం నేర్చుకున్నా : విజయ్ సేతుపతి

ప్రపంచంలో జరిగే బర్నింగ్ పాయింట్ నేపథ్యంగా థాంక్యూ డియర్

హిస్టారికల్ యాక్షన్ డ్రామా గా రిషబ్ శెట్టితో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ చిత్రం

చిరంజీవి విశ్వంభర చిత్రంలో ఐదుగురు హీరోయిన్లా? దర్శకుడు ఏమంటున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments