Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్సవాలు.. అలిసిపోయారు.. రైల్వే ట్రాక్‌పై నిద్రపోయారు.. అంతే..?

Webdunia
మంగళవారం, 25 ఏప్రియల్ 2023 (13:59 IST)
తమిళనాడు తిరువారూర్‌లో రైలు పట్టాలపై నిద్రిస్తున్న ముగ్గురు యువకులను రైలు ఢీకొని మృతి చెందడం కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. తిరువారూర్ జిల్లాలోని ముత్తుపేటైలో ఓ అమ్మవారి ఆలయం ఉంది. ప్రస్తుతం ఈ ఆలయంలో ఉత్సవాలు జరుగుతుండటంతో ఈ ఉత్సవాలకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు.
 
ఈ ఉత్సవాలకు హాజరైన ముగ్గురు యువకులు రాత్రి అలసట కారణంగా రైల్వే ట్రాక్‌పై నిద్రించారు. ఈ నేపథ్యంలో తెల్లవారుజామున 3:30 గంటలకు తాంబరం నుంచి సెంగోట్లైకు వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైలు ట్రాక్‌పై నిద్రిస్తున్న యువకులపైకి దూసుకెళ్లడంతో ఆ ముగ్గురు మృతి చెందారు.
 
దీంతో సమాచారం అందుకున్న పోలీసులు రైలు ఢీకొన్న ముగ్గురి మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. పండుగకు వచ్చిన ముగ్గురు యువకులు పట్టాలపై పడుకుని రైలు ఢీకొని మృతి చెందడం ఆ ప్రాంతంలో తీవ్ర విషాదాన్ని నింపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mouni Roy: విశ్వంభరలో పాట కోసం రూ.45 లక్షలు తీసుకున్న మౌని రాయ్

Mahavatar Narasimha: మహావతార్ నరసింహను పవన్ కళ్యాణ్ చూస్తారనుకుంటా.. అల్లు అరవింద్

Raashii Khanna : బాలీవుడ్ ప్రాజెక్టును కైవసం చేసుకున్న రాశిఖన్నా

సినీ నటి రమ్యపై అసభ్యకర పోస్టులు - ఇద్దరి అరెస్టు

జీవితంలో మానసిక ఒత్తిడిలు - ఎదురు దెబ్బలు - వైఫల్యాలు పరీక్షించాయి : అజిత్ కుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments