Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో భానుడి ప్రతాపం: ఆ 12 ప్రాంతాల్లో భగ్గుమంటున్న ఎండలు..?

Webdunia
మంగళవారం, 29 మార్చి 2022 (15:14 IST)
Summer
దేశంలో ఎండలు భగ్గుమంటున్నాయి. రోజు రోజుకీ ఎండలు ముదరడంతో జనం భయపడిపోతున్నారు. మార్చిలోనే భానుడు జనాలకు చుక్కలు చూపిస్తున్నాడు. ఈసారి ఎండల తీవ్రత ఎక్కువగా వుంటుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. దీంతో ఇప్పటికే అనేక ప్రాంతాల్లో 40 డిగ్రీల కంటే అధికంగానే గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇలా దేశంలో 12 నగరాల్లో భానుడు మండిపోతున్నాడు. 
 
ఈ క్రమంలో మధ్యప్రదేశ్ కార్గోన్‌లో 43 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇదే దేశంలోని 12 హాటెస్ట్ ప్లేసెస్‌లో అగ్రస్థానంలో నిలిచింది. 
Summer
 
ఇక గుజరాత్ ఖాండాలో 42.6 డిగ్రీలు, రాజ్‌కోట్‌ (గుజరాత్) 42.3, అమ్రేలి (గుజరాత్) 42.2, ఖాండ్వా (మధ్యప్రదేశ్) 42 డిగ్రీలు, నర్మదపురం (మధ్యప్రదేశ్) 42 డిగ్రీలు, బర్మేర్ (రాజస్థాన్) 41.9 డిగ్రీలు, జైసాల్మర్ (రాజస్థాన్) 41.6 డిగ్రీలు, బుజ్ (గుజరాత్) 41.6, అహ్మదాబాద్ (గుజరాత్) 41.3 డిగ్రీలు, గ్వాలియర్  (గుజరాత్)  41 డిగ్రీలు, ఢిల్లీలో 39.1 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 
 
అందుచేత ప్రజలు అవసరం మేరకు బయట తిరగాలని.. లేని పక్షంలో ఇంటికి పరిమితం అయితే మంచిదని అధికారులు హెచ్చరిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments