Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు రాష్ట్రపతితో ప్రతిపక్ష నేతల భేటీ

Webdunia
బుధవారం, 9 డిశెంబరు 2020 (07:48 IST)
రైతుల ఆందోళన నేపథ్యంలో వివిధ ప్రతిపక్ష పార్టీల నేతలు బుధవారం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌తో సమావేశం కానున్నారు. సిపిఎం, సిపిఐ లతో పాటు ఎన్‌సిపి, డిఎంకె, కాంగ్రెస్‌, తృణమూల్‌ కాంగ్రెస్‌లు ఈ బ్లాక్‌ఫామ్‌ చట్టాలను రద్దు చేయాలని రాష్ట్రపతిని కోరనున్నాయి.

కేంద్రం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలపై రైతులు వ్యక్తం చేస్తున్న అభ్యంతరాలను, రైతుల వ్యతిరేకతకు గల కారణాలను రాష్ట్రపతికి వివరించనున్నారు. సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సిపిఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా, శరద్‌పవార్‌, రాహుల్‌గాంధీ, డిఎంకె నుండి టికెఎస్‌. ఎలంగోవన్‌లు రాష్ట్రపతితో సమావేశం కానున్నారు.

కరోనా నిబంధనల నేపథ్యంలో రాష్ట్రపతిని కలిసేందుకు ఐదుగురికి మాత్రమే అవకాశం ఉందని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. కాగా, ప్రతిపక్షాలు రాష్ట్రపతితో సమావేశానికి ముందు వివాదాస్పద చట్టాలపై సమిష్టి వైఖరిని రూపొందించుకుంటాయని నేషనల్‌ కాంగ్రెస్‌ (ఎన్‌సిపి) అధ్యక్షుడు శరద్‌పవార్‌ అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

సునీల్ కీలక పాత్రలో తమిళ, తెలుగు ద్విభాషా చిత్రం

Ali: అలీ క్లాప్ తో ప్రారంభమైన చండీ దుర్గమా సినిమా

Samantha: దుబాయ్‌లో రాజ్ నిడిమోరుతో హాలీడేస్ ఎంజాయ్ చేసిన సమంత?

OG: ఓజీ షూటింగ్ లో సరదాగా గడిపిన పవన్ కళ్యాణ్- తదుపరి హరీష్ శంకర్ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments