Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు రాష్ట్రపతితో ప్రతిపక్ష నేతల భేటీ

Webdunia
బుధవారం, 9 డిశెంబరు 2020 (07:48 IST)
రైతుల ఆందోళన నేపథ్యంలో వివిధ ప్రతిపక్ష పార్టీల నేతలు బుధవారం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌తో సమావేశం కానున్నారు. సిపిఎం, సిపిఐ లతో పాటు ఎన్‌సిపి, డిఎంకె, కాంగ్రెస్‌, తృణమూల్‌ కాంగ్రెస్‌లు ఈ బ్లాక్‌ఫామ్‌ చట్టాలను రద్దు చేయాలని రాష్ట్రపతిని కోరనున్నాయి.

కేంద్రం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలపై రైతులు వ్యక్తం చేస్తున్న అభ్యంతరాలను, రైతుల వ్యతిరేకతకు గల కారణాలను రాష్ట్రపతికి వివరించనున్నారు. సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సిపిఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా, శరద్‌పవార్‌, రాహుల్‌గాంధీ, డిఎంకె నుండి టికెఎస్‌. ఎలంగోవన్‌లు రాష్ట్రపతితో సమావేశం కానున్నారు.

కరోనా నిబంధనల నేపథ్యంలో రాష్ట్రపతిని కలిసేందుకు ఐదుగురికి మాత్రమే అవకాశం ఉందని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. కాగా, ప్రతిపక్షాలు రాష్ట్రపతితో సమావేశానికి ముందు వివాదాస్పద చట్టాలపై సమిష్టి వైఖరిని రూపొందించుకుంటాయని నేషనల్‌ కాంగ్రెస్‌ (ఎన్‌సిపి) అధ్యక్షుడు శరద్‌పవార్‌ అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హరిహర వీరమల్లు టాక్‌పై హైపర్ ఆది ఏమన్నారు?

Devarakonda, Sandeep reddy : కింగ్డమ్ బాయ్స్ ప్రచారానికి సిద్ధమయ్యారు

పవన్ కళ్యాణ్ వీరమల్లుకు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబునాయుడు

కమల్ హాసన్, రజనీకాంత్‌లపై లోకేష్ కనగరాజ్ దమ్మున్న ప్రకటన చేశాడు

మునుపెన్నడూ లేని విధంగా స్క్రీన్‌లపై కింగ్‌డమ్ విడుదల కాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments