Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియురాలి ఇంటికి చాటుగా వెళ్లాడు.. ఆమె భర్త చేతిలో తన్నులు తిన్నాడు...

Webdunia
శనివారం, 4 ఏప్రియల్ 2020 (16:28 IST)
ప్రియురాలి ఇంటికెళ్లి అడ్డంగా బుక్కైన ఈబీ ఉద్యోగి.. పోలీసులు తనపై దాడి చేశారని డ్రామా చేయడంతో సస్పెన్షన్‌కు గురయ్యాడు. వివరాల్లోకి వెళితే.. తమిళనాడు, సేలం జిల్లా, మేట్టూరు ఈబీ ఆఫీసులో పనిచేసే ఉద్యోగి.. ప్రియురాలి ఇంటికి ఎవ్వరికీ తెలియకుండా వెళ్లాడు. అయితే అక్కడ ప్రియురాలి భర్త చేతిలో తన్నులు తిన్నాడు. 
 
అయితే ప్రియురాలి భర్త చేతిలో దాడికి గురయ్యాననే విషయాన్ని దాచేందుకు కరోనా లాక్ డౌన్ కారణంగా డ్యూటీలో వున్న పోలీసులు తనపై దాడి చేశారని డ్రామా చేశాడు. దీన్ని నిజమని నమ్మిన సహ ఉద్యోగులు ఈబీ సంఘం ద్వారా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. 
 
ఈ ఫిర్యాదు డీఎస్పీ వరకు వెళ్లడంతో విచారణ జరిగింది. ఈ విచారణలో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. సదరు అధికారి తన తప్పును దాచేందుకు పోలీసులు దాడి చేసినట్లు వెల్లడి అయ్యింది. దీంతో ఆ ఉద్యోగిని పోలీసులు సస్పెండ్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: నేను సక్సెస్ లో కాదు ఫ్లాప్ లో పెరిగా, ఈ గుండె మీకోసం కొట్టుకుంటుంది : పవన్ కళ్యాణ్

Samantha: శుభంలో చిన్న రోలే.. కానీ నందిని రెడ్డి డైరక్షన్‌లో సమంత నటిస్తుందా?

Atharva: మై బేబీ సినిమా రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది

Varun tej: వరుణ్ తేజ్ 15వ చిత్రానికి థమన్ మ్యూజిక్ సిట్టింగ్

పెద్ద హీరోలతో నో యూజ్... చిన్న హీరోలతో నటిస్తేనే మంచి పేరు : నిత్యా మీనన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments