Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలిక అన్న వాహికలో ఐదు రూపాయల నాణేం.. ఎలా తొలగించారంటే?

సెల్వి
శనివారం, 24 ఆగస్టు 2024 (10:48 IST)
తమిళనాడు, తిరుచ్చి మహాత్మాగాంధీ స్మారక ప్రభుత్వ ఆసుపత్రిలోని వైద్యుల బృందం గురువారం తొట్టియమ్‌కు చెందిన ఏడేళ్ల బాలిక ఎగువ అన్నవాహిక నుండి ఐదు రూపాయల నాణేన్ని తొలగించారు. ఐదు రూపాయల కాయిన్‌ను ప్రమాదవశాత్తు దానిని మింగేయడంతో బాలికను ఆస్పత్రిలో చేర్చారు. 
 
తొలుత ముసిరి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లిన బాలిక, అక్కడ నుంచి ఆమె తిరుచ్చి మహాత్మాగాంధీ స్మారక ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. అక్కడ పరీక్షలో ఓ కాయిన్ ఆమె ఎగువ అన్నవాహికలో వున్నట్లు గుర్తించారు. 
 
దీంతో సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగానికి చెందిన డాక్టర్ కన్నన్ నేతృత్వంలోని వైద్యుల బృందం వెంటనే ఎండోస్కోపీని నిర్వహించి బాలిక ఆహార పైపు కింది భాగం నుంచి ఆ నాణేన్ని తొలగించింది. 
 
"వేగవంతమైన చర్యతో, మా వైద్య బృందం గుండెపోటును నిరోధించింది. ఎండోస్కోపీ పద్ధతిని ఉపయోగించి, మేము మూడు గంటల వ్యవధిలో నాణేన్ని తొలగించాము" అని డాక్టర్ కన్నన్ తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

ఆనంది, వరలక్ష్మిశరత్‌కుమార్ థ్రిల్లర్ శివంగి ఆహా లో స్ట్రీమింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments