Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్రైనీ డాక్టర్ అత్యాచారం.. నా కొడుకు బంగారం అంటోన్న తల్లి

సెల్వి
శనివారం, 24 ఆగస్టు 2024 (10:24 IST)
కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్‌పై జరిగిన హత్యాచారం కేసు ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ నిర్దోషి అని అతడి తల్లి అంటోంది. తన కొడుకును ఎవరో ఇరికించి ఉండవచ్చని అభిప్రాయం వ్యక్తం చేసింది. వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది. 
 
తన కుమారుడు తనను మంచిగా చూసుకున్నాడని తెలిపింది. ఇరుగుపొరుగు వారిని అడిగితే అసలు విషయం తెలుస్తుందని చెప్పుకొచ్చింది. అతడు ఎవరితోనూ అనుచితంగా ప్రవర్తించలేదని తెలిపింది.

తన భర్త మరణంతో అంతా తప్పు జరిగిందని చెప్పుకొచ్చింది. అయితే సంజయ్ సోదరి మాత్రం అతడికి కఠినశిక్ష పడాల్సిందేనని డిమాండ్ చేస్తోంది. 
 
మరోవైపు కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజి ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్‌పై హత్యాచారానికి పాల్పడిన సంజయ్ రాయ్ కి దిగువ కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది. ఈ కేసును సీబీఐ విచారిస్తుండగా, ఇప్పటివరకు సంజయ్ రాయ్ ఒక్కడినే అరెస్ట్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తర్వాతి కథనం
Show comments