Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒకేసారి ముగ్గురు అక్కాచెల్లెళ్ల ఆత్మహత్య.. అసలేం జరిగింది?

Webdunia
శుక్రవారం, 20 జనవరి 2023 (15:05 IST)
ఒకేసారి ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఆత్మహత్య పాల్పడిన ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... తమకూరు జిల్లా బరకనహాల్ తండాకు చెందిన రంజిత, బిందు, చందనలు అక్కాచెల్లెళ్లు.. చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయారు. అమ్మమ్మ దగ్గరే పెరిగారు. పెద్దవాళ్లిద్దరూ గార్మెంట్ లో పనిచేస్తున్నారు. చందన మాత్రం చదువుకుంటుంది. 
 
ఇటీవల అమ్మమ్మ మరణించడంతో ముగ్గురూ కుంగిపోయారు. అంతేగాకుండా  21 రోజులైనా ఇంటి నుంచి బయటికి రాలేదు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. స్థానికుల సాయంతో పోలీసులు ఇంటి పై కప్పు నుంచి చూడగా.. ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఉరేసుకుని ఆత్మహత్యకు  పాల్పడినట్లు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mumait Khan: ముమైత్ ఖాన్ తాజా లుక్ చూస్తే.. వాళ్లంతా పడిపోతారు.. (Photos)

క్రైమ్ వరల్డ్ నేపథ్యానికి భిన్నంగా నాని HIT: The 3rd Case

15వ దాదాఫాల్కే ఫిలిం ఫెస్టివల్ లో బెస్ట్ ఫిలిం కేటగిరీలో కిరణ్ అబ్బవరం క సినిమా

హ్యాట్రిక్ హిట్ రావడం ఆనందంగా ఉంది- ఇంద్రగంటి మోహనకృష్ణ

అఖండ 2: తాండవం జార్జియా లొకేషన్స్ లో బోయపాటి శ్రీను పుట్టినరోజు వేడుక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

తర్వాతి కథనం
Show comments