Webdunia - Bharat's app for daily news and videos

Install App

పడవ ప్రమాదం 145 మంది మృతి...

Webdunia
శుక్రవారం, 20 జనవరి 2023 (14:37 IST)
పడవ ప్రమాదం 145 మంది ప్రాణాలను తీసుకుంది. బోటు సామర్ద్యానికి మించి ప్రయాణీకులను కలిగి వుండటం ద్వారా ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది.
 
రిపబ్లికన్ ఆఫ్ కాంగోలోని లులోంగా నదిలో 200 మందితో ప్రయాణిస్తున్న పడవ ప్రమాదవశాత్తు బోల్తా పడటంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. 
 
ఈ ప్రమాదంలో 145 మరణించగా, 55 మంది ప్రాణాలతో బయటపడ్డారు. బసన్ కుసు పట్టణం సమీపంలో ఈ ఘటన జరిగింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments