Webdunia - Bharat's app for daily news and videos

Install App

పడవ ప్రమాదం 145 మంది మృతి...

Webdunia
శుక్రవారం, 20 జనవరి 2023 (14:37 IST)
పడవ ప్రమాదం 145 మంది ప్రాణాలను తీసుకుంది. బోటు సామర్ద్యానికి మించి ప్రయాణీకులను కలిగి వుండటం ద్వారా ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది.
 
రిపబ్లికన్ ఆఫ్ కాంగోలోని లులోంగా నదిలో 200 మందితో ప్రయాణిస్తున్న పడవ ప్రమాదవశాత్తు బోల్తా పడటంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. 
 
ఈ ప్రమాదంలో 145 మరణించగా, 55 మంది ప్రాణాలతో బయటపడ్డారు. బసన్ కుసు పట్టణం సమీపంలో ఈ ఘటన జరిగింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినీ కార్మికులకు వేతనాలు 30 శాతం పెంచాలి : అమ్మిరాజు కానుమిల్లి

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments