కాశ్మీర్‌లో పాకిస్థాన్ స్మగ్లర్లు అరెస్టు - భారీగా డ్రగ్స్ సీజ్

Webdunia
ఆదివారం, 6 ఫిబ్రవరి 2022 (11:12 IST)
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో పాకిస్థాన్‌కు చెందిన ముగ్గురు స్మగ్లర్లను అరెస్టు చేశారు. వీరి నుంచి భారీ మొత్తంలో డ్రగ్స్‌ను సీజ్ ‌చేశారు. ఈ డ్రగ్స్ మొత్తం 36 కేజీల వరకు ఉందని భారత భద్రతా అధికారులు వెల్లడించారు. 
 
కాశ్మీర్ సరిహద్దుల ద్వారా ముగ్గురు పాకిస్థాన్ స్మగ్లర్లు చొరబాటుకు యత్నించగా వారిని భద్రతా బలగాలు గుర్తించి అదుపులోకి తీసుకున్నాయి. ఈ ముగ్గురు నుంచి 36 ప్యాకెట్ల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నట్టు బీఎస్ఎఫ్ అధికారులు వెల్లడించారు. భారత్‌లోకి చొరబడుతున్న ముగ్గురిని ఆదివారం తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్- రజనీ సినిమా నుంచి సుందర్ సి అవుట్.. కాలుజారిన రజనీ.. అదే కారణమా?

బైకర్ నుంచి శర్వా, మాళవిక నాయర్.. ప్రెట్టీ బేబీ సాంగ్ రిలీజ్

Love OTP Review: ట్రెండ్ కు తగ్గ ప్రేమ కథాంశంగా లవ్‌ ఓటిపి.. రివ్యూ

Tandavam song: ఓం నమహ్ శివాయ.. అఖండ తాండవం సాంగ్ రిలీజ్

సత్య, రితేష్ రానా.. జెట్లీ హ్యూమరస్ టైటిల్ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments